సాధారణంగా మన భారతీయ వంటకాలలో లవంగాలు ఎంతో ప్రాధాన్యత ఉంది. లవంగాలను మన సుగంధ ద్రవ్యాలలో ఒకటిగా భావిస్తారు.వంటకు రుచిని సువాసనలు అందించడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించే లవంగాలను ప్రతి రోజు రాత్రి నిద్రపోయే ముందు రెండు లవంగాలను నమిలి తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.ప్రతిరోజూ పడుకునే ముందు రెండు లవంగాలు తినడం వల్ల ఏ విధమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.
*లవంగాలలో విటమిన్లు, మినరల్స్, ఫైబర్స్, సోడియం, పొటాషియం, కాల్షియం, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.ముఖ్యంగా జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు రెండు లవంగాలు తినడం వల్ల ఈ విధమైనటువంటి దగ్గు జలుబు వంటి సమస్యలు దూరం అవుతాయి.
* మలబద్దక సమస్యతో బాధపడే వారు ప్రతిరోజు రెండు లవంగాలను నమిలి తిని ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగి పడుకోవడం వల్ల అజీర్తి సమస్యలు తొలగిపోయి మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
* ముఖ్యంగా మహిళలకు యుక్త వయసు రాగానే వారి చర్మం పై మొటిమలు ఎంతో బాధిస్తుంటాయి. అయితే ప్రతిరోజు రాత్రి రెండు లవంగాలు తినడం వల్ల ఇందులో ఉన్నటువంటి ఆంటీ ఆక్సిడెంట్ లో మన శరీరంలో ఫ్రీరాడికల్స్ తో పోరాడే చర్మం పై ఏర్పడిన మృతకణాలను, మొటిమలను తొలగించి చర్మం ఎంతో కాంతివంతంగా మెరుస్తుంది.
*లవంగాలు ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమని అతిగా తినడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ ట్రబుల్ సమస్యలు తలెత్తుతాయి కనుక మితంగా తీసుకోవడం వల్ల పై తెలిపిన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…