టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్గా ఉండే నాగ చైతన్య సమంత ఊహించని విధంగా 2021 అక్టోబర్ 2న విడాకులు తీసుకున్నారు. సుదీర్ఘ కాలం పాటు ప్రేమాయణం సాగించి.. కొన్నేళ్ల క్రితం పెద్దల సమక్ష్యంలో పెళ్లి చేసుకుని..విడాకులు తీసుకోవడం ఎవరు జీర్ణించుకోలేకపోయారు. అయితే టాలీవుడ్ కపుల్ సమంత, నాగ చైతన్య. వీళ్లిద్దరూ విడిపోయి చాలా రోజులే అవుతోన్నా.. తరచూ ఈ మాజీ జంట గురించి ఏదో ఒక వార్త వైరల్ అవుతునూ ఉంటోంది. తాజాగా సమంతకి సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. చైతూ నుండి విడిపోయిన కూడా అక్కినేని ఫ్యామిలీకి దగ్గరగా ఉంటుందని అంటున్నారు.
ప్రస్తుతం అఖిల్ హీరోగా నటిస్తున్న ఏజెంట్ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే ఈ సినిమాకు సంబందించిన ఓ వీడియో ను అఖిల్ సోషల్ మీడియాలో షేర్ చేయగా, దీనికి సమంత లైక్ కొట్టడమే కాకుండా బీస్ట్ మోడ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.దీనిని బట్టి సమంత అఖిల్తో పాటు మరి కొందరు అక్కినేని,దగ్గుబాటి ఫ్యామిలీకి దగ్గరగానే ఉందని అంటున్నారు. సమంత అనారోగ్యం భారిన పడిన సమయంలో అఖిల్ .. సమంత అనారోగ్యం నుండి త్వరగా కోలుకోవాలని మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఇక రీసెంట్ గా సమంత శాకుంతలం సినిమా టీజర్ పై హీరో సుమంత్ ప్రశంసలు కురిపించాడు.
సమంత రూత్ ప్రభు, అక్కినేని నాగ చైతన్య కలిసి ‘ఏమాయ చేశావే’ సినిమా చేశారు. అప్పుడే ఆమెకు మనోడు ఫ్లాట్ అయిపోయాడు. ఈ సినిమా సమయంలో మంచి ఫ్రెండ్స్ అయిన వీళ్లిద్దరూ.. ‘ఆటోనగర్ సూర్య’ సినిమా చేసిన టైమ్లో ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి చాలా కాలం పాటు సీక్రెట్గా ప్రేమాయణం సాగించి ఆ తర్వాత ఈ సినీ జంట వివాహం చేసుకుంది. మ్యారేజ్ చేసుకున్న తర్వాత సమంత, నాగ చైతన్య ఎంతో క్రేజీగా గడిపారు. తరచూ పార్టీలు చేసుకోవడం, హాలీడే ట్రిప్లకు వెళ్లడం వంటివి చేస్తూ తెగ ఎంజాయ్ చేశారు. కాని ఏమైందో ఏమో ఊహించని విధంగా విడిపోయారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…