Chiranjeevi : వయస్సు పెరుగుతున్నా కూడా చిరుకి జోష్ తగ్గడం లేదు. కుర్రహీరోలతో పోటీ పడుతూ డ్యాన్స్లు చేస్తున్నాడు. ప్రస్తుతం చిరంజీవి వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తూనే ఉన్నాడు. చిరంజీవి ఇప్పుడు తీస్తున్న చిత్రాల మీద అందరికీ కంప్లైంట్స్ ఉన్నాయి. లూసిఫర్ రీమేక్గా గాడ్ ఫాదర్ తీసినా నిరాశపరచింది. రొటీన్ రొడ్డ కొట్టుడు భోళా శంకర్ తీసినా చూడలేదు. ఈ వయసులోనూ ఇలాంటి చిత్రాలేంటి? అని విమర్శించసాగారు. అయితే వాల్తేరు వీరయ్యను మాత్రం ఆకాశానికి ఎత్తారు. ఈ సినిమా విజయం తర్వాత చిరంజీవి ఎలాంటి సినిమాలు తీస్తే బాగుంటుందో ఆయనకి అర్ధమైంది.
ఇక చిరంజీవి ఇంట్లో ఇటీవల దీపావళి సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. మనవరాలు క్లింకార కొణిదెల పుట్టాక వచ్చాక మొదటి దీపావళి కావడంతో గ్రాండ్గా దీపావళి సెలబ్రేట్ చేశారు. మెగా, అల్లు కుటుంబ సభ్యులతో పాటు నాగార్జున, వెంకటేశ్, మహేశ్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీ, మంచు లక్ష్మీ తదితరులు సతీసమేతంగా ఈ వేడుకల్లో సందడి చేశారు. ఇక ఇదే వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి సూపర్బ్ స్టెప్పులేసి ఆహుతులను అలరించారు. బాలీవుడ్ బాద్ షా షారుక్ నటించిన జవాన్ టైటిల్ సాంగ్కు తన దైన స్టైల్లో డ్యాన్స్ వేశారు మెగాస్టార్. ప్రముఖ సింగర్ రాజకుమారి ‘జవాన్’ పాటను ఆలపిస్తుండగా చిరంజీవి తనదైన గ్రేస్తో డ్యాన్స్ చేశారు.
ఇక హీరో రామ్ చరణ్ దగ్గరుండి మరీ తన తండ్రిని ఎంకరేజ్ చేస్తూ కనిపించడం విశేషం. చిరంజీవి డ్యాన్స్ పై పలువురు సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేశారు. అయితే ఈ వీడియోలో చిరు సింగర్తో అసభ్యంగా ప్రవర్తించాడంటూ మెగా హేటర్స్ కామెంట్ చేస్తున్నారు. సింగర్ రాజకుమారిని ప్రశంసిస్తూ ఆమె ప్రైవేట్ పార్ట్స్ ని తాకినట్లు వీడియోలో కనిపిస్తుందని, ఈ వయస్సులో ఇలా చేయడం నీకు తగునా అంటూ మెగాస్టార్ని ట్రోల్ చేస్తున్నారు. అయితే దీనిపై మెగా ఫ్యాన్స్ మాత్రం ఆగ్రహం కనిపిస్తున్నారు. సరిగ్గా చూడకుండా ఇలా కామెంట్స్ చేయడం ఏ మాత్రం మంచిది కాదని అంటున్నారు.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…