Mint For Indigestion : చాలామంది, రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అనారోగ్య సమస్యలు ఏమి కలగకుండా ఉండాలంటే, సరైన ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా, అజీర్తి సమస్యలతో బాధపడుతున్నారు. ఎక్కువ జంక్ ఫుడ్ వంటి వాటిని తీసుకుంటున్నారు. దీంతో గ్యాస్, అజీర్తి మొదలైన సమస్యలు వస్తున్నాయి. కాబట్టి, జాగ్రత్తగా ఉండాలి. మారిన జీవన శైలి, తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన సమయంలో భోజనం చేయడం కూడా అవసరం. గ్యాస్, ఎసిడిటీ, గుండె లో మంట వంటి సమస్యలు ఈ రోజుల్లో ఎక్కువగా వస్తున్నాయి.
దాంతో చాలా మంది మందులుని వాడుతున్నారు. అలా కాకుండా, మనం ఇంటి చిట్కాలతో ఈ సమస్య నుండి బయటపడవచ్చు. గుండెలో మంట, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు ఉన్నప్పుడు ఒక లీటర్ వరకు నీళ్లు తాగండి. అలా తాగడం వలన జీర్ణాశయం లో అధికంగా ఉత్పత్తి అయ్యే గ్యాస్ తగ్గి, సమస్య నుండి ఉపశమనం మీకు లభిస్తుంది.
గ్యాస్ సమస్య ఉన్నప్పుడు, పడుకోకుండా కూర్చుంటే మంచిది. కూర్చోవడం వలన గ్యాస్ పైకి రాకుండా ఉంటుంది. పడుకుంటే మాత్రం గ్యాస్ పైకి వస్తుంది. దీంతో సమస్య బాగా ఎక్కువై పోతుంది. గ్యాస్ సమస్య ఉన్నప్పుడు, గుండె లో మంటగా అనిపించినప్పుడు, అరటి పండు కానీ ఆపిల్ ని కానీ తింటే మంచిది.
ఒక గ్లాసు నీళ్లలో, ఒక స్పూన్ పుదీనా రసం కలుపుకొని తాగితే గ్యాస్, ఎసిడిటీ, గుండెలో మంట తగ్గుతాయి. మజ్జిగ తాగితే కూడా ఉపశమనం కలుగుతుంది. ఇలా, అజీర్తి సమస్యలనుండి ఈజీగా బయటపడొచ్చు. మందుల్ని తీసుకోకర్లేదు. ఇలా చిన్న చిట్కాలని పాటించినట్లయితే, వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఏ సమస్య కూడా ఉండదు. వెంటనే తగ్గిపోతుంది.
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…