పదో తరగతి పాసైన నిరుద్యోగులకు సౌత్ ఈస్టర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ శుభవార్తను తెలియజేసింది. ఈ క్రమంలోనే SECL ఖాళీగా ఉన్నటువంటి 196 గ్రేడ్-3 క్లర్క్ పోస్టులను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు సెప్టెంబర్ 16 లోగా దరఖాస్తు చేసుకోవాలి.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు నిర్దిష్ట అనుభవం తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన అభ్యర్థులను రాత పరీక్ష, కంప్యూటర్ నైపుణ్యం ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే సెప్టెంబర్ 16వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ కూడా ప్రారంభమైంది. ఈ నోటిఫికేషన్ గురించి ఏవైనా సందేహాలు, మరింత సమాచారం కోసం అభ్యర్థులు ఈ అధికారిక వెబ్సైట్ ను సందర్శించవచ్చు. https://secl-cil.in
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…