పదో తరగతి పాసైన నిరుద్యోగులకు సౌత్ ఈస్టర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ శుభవార్తను తెలియజేసింది. ఈ క్రమంలోనే SECL ఖాళీగా ఉన్నటువంటి 196 గ్రేడ్-3 క్లర్క్ పోస్టులను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు సెప్టెంబర్ 16 లోగా దరఖాస్తు చేసుకోవాలి.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు నిర్దిష్ట అనుభవం తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన అభ్యర్థులను రాత పరీక్ష, కంప్యూటర్ నైపుణ్యం ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే సెప్టెంబర్ 16వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ కూడా ప్రారంభమైంది. ఈ నోటిఫికేషన్ గురించి ఏవైనా సందేహాలు, మరింత సమాచారం కోసం అభ్యర్థులు ఈ అధికారిక వెబ్సైట్ ను సందర్శించవచ్చు. https://secl-cil.in
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…