భారత ప్రభుత్వరంగ బ్యాంక్ భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్జీఓల సహకారంతో ‘ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్’ ప్రోగ్రామ్ని నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఈ సంవత్సరానికి సంబంధించిన ఎస్బిఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ 2021 కి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఫెలోషిప్ కి అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://youthforindia.org/ద్వారా అప్లై చేసుకోవచ్చు.
ఈ ఫెలోషిప్ అర్హత పొందటానికి అభ్యర్థి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్, గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు పడే ఇబ్బందులు పై అవగాహన ఉండాలి. ఈ ఏడాది ఫెలోషిప్ 100 కి పైగా ఖాళీలు ఉన్నాయి. రూరల్ డెవలప్మెంట్ అనే అంశం పైన ఈ ఫెలోషిప్ 13 నెలలపాటు ఉంటుంది.
ఈ ఫెలోషిప్ అప్లై చేసుకునే అభ్యర్థులు దరఖాస్తు చేసుకుని రోజుకు ఇరవై ఒక్క సంవత్సరాలు నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ ఫెలోషిప్ ద్వారా నివాస ఖర్చులకోసం నెలకు 15 వేలు, రవాణా ఖర్చులకు వెయ్యి రూపాయలు, అలవెన్సులు కింద 50000, మెడికల్ ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా ఉంటుంది. ఈ ఫెలోషిప్ ఎంపిక ప్రక్రియ మూడు విధాలుగా ఉంటుంది. ఆన్లైన్ అసెస్మెంట్, పర్సనాలిటీ అసెస్మెంట్, ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు చివరితేది ఏప్రిల్ 30 2021.
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…