భారత ప్రభుత్వరంగ బ్యాంక్ భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్జీఓల సహకారంతో ‘ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్’ ప్రోగ్రామ్ని నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఈ సంవత్సరానికి సంబంధించిన ఎస్బిఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ 2021 కి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఫెలోషిప్ కి అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://youthforindia.org/ద్వారా అప్లై చేసుకోవచ్చు.
ఈ ఫెలోషిప్ అర్హత పొందటానికి అభ్యర్థి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్, గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు పడే ఇబ్బందులు పై అవగాహన ఉండాలి. ఈ ఏడాది ఫెలోషిప్ 100 కి పైగా ఖాళీలు ఉన్నాయి. రూరల్ డెవలప్మెంట్ అనే అంశం పైన ఈ ఫెలోషిప్ 13 నెలలపాటు ఉంటుంది.
ఈ ఫెలోషిప్ అప్లై చేసుకునే అభ్యర్థులు దరఖాస్తు చేసుకుని రోజుకు ఇరవై ఒక్క సంవత్సరాలు నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ ఫెలోషిప్ ద్వారా నివాస ఖర్చులకోసం నెలకు 15 వేలు, రవాణా ఖర్చులకు వెయ్యి రూపాయలు, అలవెన్సులు కింద 50000, మెడికల్ ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా ఉంటుంది. ఈ ఫెలోషిప్ ఎంపిక ప్రక్రియ మూడు విధాలుగా ఉంటుంది. ఆన్లైన్ అసెస్మెంట్, పర్సనాలిటీ అసెస్మెంట్, ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు చివరితేది ఏప్రిల్ 30 2021.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…