ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది.ఏపీపీఎస్సీ ద్వారా ఖాళీగా ఉన్నటువంటి వివిధ శాఖలలో 1180 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి తెలపడంతో ఖాళీలను భర్తీ చేయడానికి త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నేపథ్యంలోనే రెవెన్యూ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయడానికి అవకాశం లభించింది.జూన్ 18వ తేదీన విడుదల చేసిన నోటిఫికేషన్ లో భాగంగా ఈ ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం అనుమతి తెలిపింది.
ఇకపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భర్తీ చేసే ఖాళీలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను వర్తింపచేయాలని పేర్కొంది. గ్రూప్-1, 2, రెవెన్యూ విభాగంలో జూనియర్ అసిస్టెంట్లు, వివిధ భాగాలలో భర్తీ చేస్తున్నటువంటి 1180 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెలలో విడుదల చేయనుంది. ఈ క్రమంలోనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తింపజేస్తూ ఉందని ఆర్థిక శాఖ పేర్కొంది.
జగన్ ప్రభుత్వం ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ వదిలి వివిధ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. ఈ క్రమంలోని ఈ నెలలో జాబ్ క్యాలెండర్ ద్వారా వివిధ భాగాలలో ఖాళీగా ఉన్నటువంటి1180 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే విడుదల చేయనున్నట్లు తెలిపారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…