ముక్కోటి దేవతలలో వినాయకుడు ఎంతో ప్రత్యేకం. మొదటి పూజ్యుడిగా పూజలందుకునే వినాయకుడికి ఏదైనా శుభకార్యాలు జరిగేటప్పుడు ముందుగా పూజ చేస్తే ఆ కార్యంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయని భావిస్తారు. అదేవిధంగా బుధవారం వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. బుధవారం రోజు స్వామివారికి దుర్వార పత్రాలతో, గరికతో పూజ చేయటం వల్ల సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
గణపతి పూజలో తప్పకుండా ఉండవలసినది గరిక. గరికతోపాటు గన్నేరు పుష్పాలతో స్వామి వారికి పూజ చేయటం వల్ల కష్టాలన్నీ తొలగిపోయి సుఖసంతోషాలు కలుగుతాయి. శని దోషాలతో బాధపడేవారు వినాయకుడికి పత్రాలతో పూజ చేయడం వల్ల శని దోషాలు తొలగిపోయి శని నుంచి విముక్తి కలుగుతుంది.
మనం ఏదైనా శుభకార్యం తలపెట్టినప్పుడు మాటిమాటికీ అడ్డంకులు ఏర్పడితే దుర్వార పత్ర పూజ చేయటం వల్ల అడ్డంకులు తొలగిపోయి శుభ కార్యాలు పూర్తి అవుతాయి. బుధవారం స్వామివారికి గరికతో పూజ చేసి బెల్లం నైవేద్యంగా సమర్పించడం వల్ల స్వామివారి అనుగ్రహం పొందుతాము. అదేవిధంగా వినాయకుడి పూజలో తులసి మాలలను ఎటువంటి పరిస్థితులలో కూడా ఉపయోగించకూడదు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…