సాధారణంగా ప్రతి శని లేదా మంగళవారం ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తమలపాకులు అంటే స్వామి వారికి ఎంతో ప్రీతికరమైన చెప్పవచ్చు. ఈ విధంగా స్వామివారికి తమలపాకులతో పూజ చేయటం వల్ల ఎందుకంత ప్రీతి చెందుతారు. తమలపాకులకు ఆంజనేయస్వామికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
రామాయణం ప్రకారం లంకాదహనం జరిగిన తర్వాత ఆంజనేయుడి శరీరం మొత్తం గాయాలయ్యాయి.ఈ సమయంలోనే రాముడు ఆంజనేయుని పక్కన కూర్చోబెట్టుకుని అతని గాయాలపై తమలపాకులను ఉంచడం వల్ల హనుమంతుడి శరీరంపై గాయాలు బాధపెట్టకుండా చల్లబరిచాయని చెబుతారు. అందుకోసమే అప్పటి నుంచి ఆంజనేయస్వామికి తమలపాకుల అంటే ఎంతో ప్రీతికరం.
హనుమంతుడికి పూజ చేసే సమయంలో తమలపాకుల మాల సమర్పించడం వల్ల స్వామి వారు ఎంతో ప్రీతి చెంది భక్తులకు కోరిన కోరికలను తీరుస్తారని పెద్ద ఎత్తున విశ్వసిస్తుంటారు.కేవలం తమలపాకుల మాత్రమే కాకుండా స్వామివారికి వివిధ రకాల పుష్పాలతో అలంకరించి పూజ చేయటం వల్ల స్వామివారి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…