సాధారణంగా ప్రతి శని లేదా మంగళవారం ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తమలపాకులు అంటే స్వామి వారికి ఎంతో ప్రీతికరమైన చెప్పవచ్చు. ఈ విధంగా స్వామివారికి తమలపాకులతో పూజ చేయటం వల్ల ఎందుకంత ప్రీతి చెందుతారు. తమలపాకులకు ఆంజనేయస్వామికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
రామాయణం ప్రకారం లంకాదహనం జరిగిన తర్వాత ఆంజనేయుడి శరీరం మొత్తం గాయాలయ్యాయి.ఈ సమయంలోనే రాముడు ఆంజనేయుని పక్కన కూర్చోబెట్టుకుని అతని గాయాలపై తమలపాకులను ఉంచడం వల్ల హనుమంతుడి శరీరంపై గాయాలు బాధపెట్టకుండా చల్లబరిచాయని చెబుతారు. అందుకోసమే అప్పటి నుంచి ఆంజనేయస్వామికి తమలపాకుల అంటే ఎంతో ప్రీతికరం.
హనుమంతుడికి పూజ చేసే సమయంలో తమలపాకుల మాల సమర్పించడం వల్ల స్వామి వారు ఎంతో ప్రీతి చెంది భక్తులకు కోరిన కోరికలను తీరుస్తారని పెద్ద ఎత్తున విశ్వసిస్తుంటారు.కేవలం తమలపాకుల మాత్రమే కాకుండా స్వామివారికి వివిధ రకాల పుష్పాలతో అలంకరించి పూజ చేయటం వల్ల స్వామివారి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…