Meals : చాలా మంది టైం లేక హడావిడిగా భోజనం చేస్తూ ఉంటారు. భోజనం చేసేటప్పుడు కచ్చితంగా కొన్ని నియమాలని పాటించాలి. లేకపోతే అనవసరంగా చిక్కుల్లో పడతారు. హడావిడిగా కొన్ని సార్లు మంచం మీద కూర్చుని చాలా మంది భోజనం చేస్తూ ఉంటారు. కానీ అది అసలు మంచిది కాదు. చిన్న పిల్లల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని అన్నం తినిపిస్తూ ఉంటారు. అది కూడా తప్పు. పెద్దలు లేదా పిల్లలు మంచం మీద కూర్చుని భోజనం చేస్తే తిన్నది మంచం కోళ్ళకి పట్టుకుంటుందని పెద్దలు చెప్పడాన్ని మీరు వినే ఉంటారు. అన్నం తినేటప్పుడు మంచం మీద కూర్చుని తింటే అది రోగాలకి కారణం అవుతుంది.
భార్యాభర్తల మధ్య గొడవలు కూడా దాని వల్ల కలుగుతాయి. కుటుంబంలో మనశ్శాంతి దూరమైపోతుంది. కాబట్టి భోజనం చేసేటప్పుడు ముందు భగవంతుడిని ప్రార్థించాలి. మన దేహమే దేవాలయం. మన ఆత్మ భగత్ స్వరూపం అని పురాణాల్లో చెప్పడం జరిగింది. ఆ దేహానికి శాంతి చేకూరడానికి తినేటప్పుడు కచ్చితంగా ఒక పద్ధతిలో భోజనం చేయాలి. మన ఐదు వేళ్ళు స్పర్శ ఆహారానికి తగిలినప్పుడు జీవశక్తి ఉత్తేజపరుస్తుంది.
అందుకని చేత్తో భోజనం చేయాలి. అన్నం తినేటప్పుడు మొదట దేవుడిని ప్రార్థించి తర్వాత ఐదు వేళ్ళతో నెమ్మదిగా అన్నం తినాలి. ఈరోజుల్లో చాలా మంది చేత్తో భోజనం తినడం మానేశారు. ఫ్యాషన్ కి పోయి స్పూన్ వంటి వాటిని ఉపయోగిస్తున్నారు. పైగా టైం లేక నిలబడి లేదంటే మంచం మీద కూర్చుని భోజనం చేస్తున్నారు. అవి తప్పు.
భోజనం తినేటప్పుడు ఇటువంటి పొరపాట్లను చేయకుండా చూసుకోండి. ఇలాంటి పొరపాట్ల వల్ల మీకే ఇబ్బంది కలుగుతుంది. భోజనం చేసేటప్పుడు మొదట ఆవుకి పెడితే పుణ్యం కలుగుతుంది. మరి ఇక ఈసారి భోజనం చేసేటప్పుడు ఇటువంటి పొరపాట్లను చేయకుండా చూసుకోండి. లేకపోతే లేని పోని చిక్కుల్లో పడతారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…