వినాయక చవితి అంటే ముందుగా వినాయకుడి నైవేద్యంగా సమర్పించే ఉండ్రాళ్ళు గుర్తుకు వస్తాయి. స్వామివారికి ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించి పూజించడం వల్ల స్వామివారి అనుగ్రహం మనపై కలుగుతుందని భక్తులు భావిస్తారు. ఈ క్రమంలోనే వినాయక చవితి రోజు స్వామివారికి ప్రత్యేక ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పిస్తారు. మరి స్వామివారికి ఎంతో ప్రీతికరమైన ఉండ్రాళ్లను ఏవిధంగా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందామా..!
ముందుగా ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి నూనె వేడి అయిన తర్వాత జీలకర్ర వేయాలి. ఆ తర్వాత అందులో నీటిని వేసి ఆ నీటిని బాగా మరిగించాలి. బాగా మరుగుతున్న నీటిలో బియ్యపు పిండి, శనగపప్పు వేసి చిన్న మంటపై ఉడికించాలి. ఈ మిశ్రమం ఉడికిన తరువాత దించే ముందుగా కొద్దిగా నెయ్యి వేసి దించుకోవాలి. కొద్దిగా చేతికి నూనె రాసుకుని ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటే వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాళ్లు తయారైనట్లే. అయితే కొన్ని ప్రాంతాలలో కేవలం బియ్యపు పిండితో మాత్రమే ఉండ్రాళ్ళు తయారు చేసుకుంటారు. ఈ విధంగా తయారు చేసిన ఉండ్రాళ్ళను స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు.
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…
ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…