ఈ ఏడాది వినాయక చవితి సెప్టెంబర్ 10వ తేదీ రావడంతో భక్తులు వినాయక చవితి ఉత్సవాలకు భారీ ఏర్పాట్లను చేస్తున్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరుపుకునే వినాయక చవితి పండుగలో నైవేద్యాలు ఎంతో కీలకమైనవి. స్వామివారి అనుగ్రహం పొందడం కోసం భక్తులు పెద్దఎత్తున స్వామివారికి వివిధ నైవేద్యాలను సమర్పిస్తారు. ఈ క్రమంలోనే స్వామివారికి కుడుములు ఎంతో ప్రీతికరం. మరి స్వామి వారికి ఎంతో ఇష్టమైన కుడుములను ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందామా.
ముందుగా శనగపప్పును కుక్కర్లో వేసి రెండు విజిల్స్ వచ్చేవరకు పెట్టాలి. ఆ తర్వాత ఉడికిన శనగపప్పులో బెల్లం వేసి చిన్న మంటపై రెండు నిముషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ శనగపప్పు బెల్లం, యాలకుల మిశ్రమాన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. అదేవిధంగా గోధుమపిండితో ఉప్పు లేకుండా చపాతీ పిండిలా తయారు చేసుకోవాలి. ఈ విధంగా తయారైన గోధుమపిండిని చిన్న పూరీలా తయారు చేసుకొని అందులో ఒక స్పూన్ శనగపప్పు పూర్ణం వేసి, ఆ గోధుమ పిండి రేకులను కజ్జికాయల మాదిరిగా అల్లాలి. ఇలా చేసిన వాటిని బాగా మరుగుతున్న నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే ఎంతో రుచికరమైన, వినాయకుడికి ఇష్టమైన కుడుములు తయారయినట్టే.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…