కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శనివారం అంటే ఎంతో ప్రీతికరం. శనివారం స్వామివారికి అభిషేకాలు అర్చనలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఇక శ్రీవారు కొలువై ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రసిద్ధి చెందినది. ఈ ఆలయాన్ని దర్శించడం కోసం ప్రతిరోజు లక్షల సంఖ్యలో భక్తులు తిరుమల చేరుకుంటారు. దేశ విదేశాల నుంచి కూడా భక్తులు స్వామివారి దర్శనార్థం ఇక్కడికి రావడం విశేషం.
స్వామివారికి ఎంతో ప్రీతికరమైన శనివారం రోజు సాయంత్రం వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి నెయ్యితో దీపం వెలిగించాలి. ఈ విధంగా 7 శనివారాలు పాటు స్వామి వారికి నెయ్యి దీపం వెలిగించే పూజ చేయడం వల్ల అనుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి లక్ష్మీకటాక్షం కలుగుతుంది.
స్వామివారి ఆలయాన్ని దర్శించే వారు స్వామివారికి తులసి మాలలను సమర్పించి పూజ చేయటం వల్ల స్వామివారు ఎంతో ప్రీతి చెంది భక్తుల కోరికలు నెరవేరుస్తారు. ఈ విధంగా 7 శనివారాలు పాటు పూజ చేయటం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని పండితులు చెబుతున్నారు.
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…
ఇస్రోలో ఉద్యోగం సాధించాలనుకునే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు ఇది ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నారు. అంతరిక్ష సాంకేతిక రంగంలో దేశ…
ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్…