కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శనివారం అంటే ఎంతో ప్రీతికరం. శనివారం స్వామివారికి అభిషేకాలు అర్చనలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఇక శ్రీవారు కొలువై ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రసిద్ధి చెందినది. ఈ ఆలయాన్ని దర్శించడం కోసం ప్రతిరోజు లక్షల సంఖ్యలో భక్తులు తిరుమల చేరుకుంటారు. దేశ విదేశాల నుంచి కూడా భక్తులు స్వామివారి దర్శనార్థం ఇక్కడికి రావడం విశేషం.
స్వామివారికి ఎంతో ప్రీతికరమైన శనివారం రోజు సాయంత్రం వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి నెయ్యితో దీపం వెలిగించాలి. ఈ విధంగా 7 శనివారాలు పాటు స్వామి వారికి నెయ్యి దీపం వెలిగించే పూజ చేయడం వల్ల అనుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి లక్ష్మీకటాక్షం కలుగుతుంది.
స్వామివారి ఆలయాన్ని దర్శించే వారు స్వామివారికి తులసి మాలలను సమర్పించి పూజ చేయటం వల్ల స్వామివారు ఎంతో ప్రీతి చెంది భక్తుల కోరికలు నెరవేరుస్తారు. ఈ విధంగా 7 శనివారాలు పాటు పూజ చేయటం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని పండితులు చెబుతున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…