భారత సంతతికి చెందిన ఒక వ్యక్తి తీసిన ఫోటో ప్రపంచంలోని ఎంతో మందిని ఆకట్టుకుంది. కేవలం ఈ ఒక్క ఫోటోనే 1.5 లక్షల రూపాయల బహుమతిని సొంతం చేసుకుంది. అంత పెద్ద బహుమతి గెలుచుకోవడానికి ఆ ఫోటోలో ఏముంది అనుకుంటున్నారా.. అది ఒక కోతి జాతికి చెందిన ఒరాంగూటాన్ ఫోటో . అసలు ఇంత పెద్ద బహుమతి గెలుచుకోవడానికి ఈ ఫోటోలో ఉన్న ప్రత్యేకత ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
థామస్ విజయన్ కేరళకు చెందిన ఫొటోగ్రాఫర్. కెనడా వెళ్లి స్థిరపడ్డాడు. అతను బోర్నియో వెళ్లిన సమయంలో ఒక ఒరాంగూటాన్ చెట్టు దిగుతున్నటువంటి ఒక ఫోటోను తీశాడు. థామస్ కి ఈ ఫోటోకి ‘ద వరల్డ్ ఈజ్ గోయింగ్ అప్సైడ్ డౌన్’ అని పేరు పెట్టాడు. థామస్ తీసిన ఈ ఫోటోకి నేచర్ టీటీఎల్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ 2021 అవార్డు దక్కింది. ఈ క్రమంలోనే థామస్ 1.5 లక్షల రూపాయల బహుమతిని సొంతం చేసుకున్నాడు.
ఇంత అద్భుతమైన ఫోటోను తీయడం కోసం తామస్ నీటిలో ఉన్నటువంటి ఒక చెట్టును ఎంచుకొని సుమారు గంటల కొద్ది ఆ చెట్టు పై వెయిట్ చేసి ఈ ఫోటో తీసినట్లు తెలిపాడు. ఈ ఫోటో తీయడానికి ఆ నీళ్లు తనకి అద్దంలో పని చేశాయని థామస్ తెలిపాడు. ప్రస్తుతం థామస్ తీసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బుధవారం (మార్చి 11, 2026) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 తొలి…