Turmeric To Feet : స్త్రీలు కాళ్ళకి పసుపు రాసుకోవడం చాలా మంచిది. స్త్రీలు కాళ్ళకి పసుపు రాసుకుంటే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. పసుపు రాసుకోవాలని శాస్త్రం కూడా చెప్తోంది. అయితే స్త్రీలు కాళ్ళకి పసుపు రాసుకునేటప్పుడు, ఇలా రాసుకుంటే మాత్రం దరిద్రం పట్టుకుంటుంది. మరి ఇక ఎటువంటి తప్పులు చేయకూడదు..? ఎలా కాళ్ళకి పసుపు రాసుకోకూడదు అనేది చూద్దాం. కాళ్ళకి పసుపు రాసుకోవడం అనేది ఎంతో మంచి పద్ధతి. అయితే కాళ్ళకి పసుపు రాసుకోవడంలో కొంతమంది పొరపాట్లు చేస్తూ ఉంటారు.
దాంతో లక్ష్మీదేవి దూరమవుతుంది. చాలామంది చేతిలో పసుపు వేసుకుని, నీళ్ళని కూడా చేతిలో కలిపేసుకుంటూ ఉంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. ముందు ఒక శుభ్రమైన గిన్నెను తీసుకోవాలి. అందులో పసుపు వేసి ఎంగిలి చేయనటువంటి నీళ్లు అందులో వేసి, మధ్య మూడు వేళ్ళని ఉపయోగిస్తూ పసుపుని కాళ్ళకి రాసుకోవాలని శాస్త్రం అంటోంది.
ఇలా పసుపు రాసుకుంటే, చాలా మంచి జరుగుతుందని దరిద్రం వంటి బాధలు ఉండవని, శాస్త్రం అంటోంది. అలా కాకుండా చేతిలో వేసుకుని ఏ నీళ్లతో పడితే ఆ నీళ్లతో పసుపుని కలుపుకుంటే, దాని వలన లక్ష్మీదేవి దూరమవుతుంది. పైగా పసుపుని అవమానించినట్లు అవుతుంది. కాబట్టి ఈ పొరపాటు చేయకండి. పసుపుని అవమానించడం వలన ఐశ్వర్యం దూరం అవడంతోపాటుగా ఆరోగ్యం కూడా పాడవుతుందట.
కాబట్టి ఈ పొరపాటు అస్సలు చేయకండి. పసుపులో చాలా చక్కటి గుణాలు ఉంటాయి. పసుపు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. వంటల్లో కూడా పసుపుని ఉపయోగించడం మంచిది. పాలల్లో పసుపు వేసుకుని, రోజు చాలా మంది తీసుకుంటూ ఉంటారు. పసుపు నీళ్లు కూడా చాలామంది తాగుతూ ఉంటారు. పసుపుని ముఖానికి కూడా రాసుకుంటూ ఉంటారు. అందాన్ని కూడా పసుపు పెంపొందిస్తుంది. అయితే పసుపుని లిమిట్ గానే తీసుకోవాలి. మరీ ఎక్కువగా మాత్రం తీసుకోకూడదు.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…