ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీదేవి వాళ్ళింట కొలువై ఉండాలని కోరుకుంటారు. అందుకోసం, లక్ష్మీ దేవిని ఆరాధిస్తూ ఉంటారు. లక్ష్మీ దేవికి ఇష్టమైన పనులు కూడా చేస్తూ ఉంటారు. కానీ ఈ పొరపాట్లని కనుక ఎవరైనా చేసినట్లయితే, లక్ష్మీదేవికి ఆగ్రహం వచ్చి, బిచ్చగాళ్ళని చేస్తుందట. మరి లక్ష్మీ దేవికి ఆగ్రహం కలిగించే విషయాలు ఏమిటి..?, ఎటువంటి తప్పులు చేయకూడదు అనే విషయాలను ఇప్పుడు చూసేద్దాం.
లక్ష్మీదేవి ఇటువంటి వారింట్లో అస్సలు కొలువై ఉండదు. ఇటువంటి వారి ఇంటి నుండి వచ్చేస్తుంది. అత్యాశ ఉన్న వ్యక్తి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా ఉండదు. నిత్యజీవితంలోని ధర్మాలని నిర్లక్ష్యం చేస్తే, లక్ష్మీదేవి ఆ ఇంట్లో నివాసం ఉండకుండా వెళ్ళిపోతుంది. కాబట్టి అత్యాశ పనికిరాదు. అలానే ధర్మాలని పాటించే విషయంలో నిర్లక్ష్యం చేయకండి. అహంకారం ఉంటే కూడా లక్ష్మీదేవి అక్కడ ఉండదు.
అహంకారం, అజ్ఞానంతో నిండిన వ్యక్తి వద్ద కానీ అహంకారం, అజ్ఞానంతో నిండిన ఇంట్లో కాని లక్ష్మీదేవి అసలు ఉండదు. అక్కడ నుండి వెంటనే వెళ్ళిపోతుంది. అలానే కర్మను మించి దురాశని కోరుకునే ప్రదేశంలో కూడా లక్ష్మీదేవి ఉండదు. అలానే హింస జరిగే చోట కూడా లక్ష్మీదేవి ఉండదు. అహింస జరిగే చోటు కూడా ఉండదు. జంతువులని బాధ పెట్టడం, హింస చేయడం వంటి ప్రదేశంలో లక్ష్మీదేవి ఉండదట.
మర్యాద లేకుండా స్త్రీ పట్ల ప్రవర్తించడం వంటివి చేస్తే కూడా లక్ష్మీదేవి ఉండదు. మహిళల మీద కోప్పడడం, మహిళలని హింసించడం వంటివి జరిగే చోట లక్ష్మీదేవి ఉండదు. అయితే, లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలన్నా, లక్ష్మీదేవిని మెప్పించాలన్నా భార్య, భర్త ఎంతో ప్రేమగా అన్యోన్యంగా నివసిస్తూ ఉండాలి. అలానే అతిథుల్ని గౌరవించాలి. అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. పండితుల్ని గౌరవించే కుటుంబంలో కూడా లక్ష్మీదేవి ఉంటుంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…