సాధారణంగా వివాహమైన మహిళలు తమ పుట్టింటికి రావడం సర్వసాధారణమే. అయితే పుట్టింటికి వచ్చిన తర్వాత పుట్టింటి నుంచి అత్తవారి ఇంటికి వెళ్లే సమయంలో తమ కూతురి వెంట కొన్ని వస్తువులను పంపిస్తూ ఉంటారు. అయితే పెళ్లయిన తర్వాత తమ కూతురికి కొన్ని వస్తువులను పంపించడం వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని చెబుతున్నారు. అయితే కూతురు వెంట అత్త వారి ఇంటికి పంపించకూడని వస్తువులు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
పెళ్లైన మహిళలు పుట్టింటి నుంచి పుల్లని వస్తువులను తీసుకు వెళుతుంటారు. ఈ విధంగా పుల్లని వస్తువులను తీసుకెళ్లడం వల్ల ఇరు కుటుంబాల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. అదేవిధంగా చేదు ఉండే వస్తువులను తీసుకోవటం వల్ల మనస్పర్థలు వస్తాయి. అందుకోసమే పుట్టింటి నుంచి ఈ రుచి కలిగిన పదార్థాలను అత్తవారింటికి తీసుకెళ్లకూడదు.
కొందరు పుట్టింటి నుంచి చీపురును అత్తవారింటికి తీసుకెళ్తుంటారు. ఈ విధంగా చీపురను తమతో తీసుకు వెళ్లడం వల్ల పుట్టింటి లక్ష్మీదేవిని తీసుకెళ్లినట్టని పండితులు చెబుతున్నారు. కనుక ఈ విధమైనటువంటి వస్తువులను తీసుకునేటప్పుడు ఉచితంగా కాకుండా, కొంత డబ్బులు చెల్లించి తీసుకెళ్లాలని పండితులు చెబుతున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…