హిందువులు జరుపుకునే ఎన్నో ముఖ్యమైన పండుగలలో వినాయక చవితి ఒకటి. వినాయక చవితి పండుగ రోజు భక్తులు పెద్ద ఎత్తున లంబోదరుడికి పూజలు నిర్వహిస్తూ వివిధ రకాల నైవేద్యాలను సమర్పించి భక్తి శ్రద్ధలతో ఈ పండుగను జరుపుకుంటారు. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో వినాయకుడి ప్రతిమలను ప్రతిష్టించి వివిధ రకాల పుష్పాలతో అలంకరించి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు.
ఈ విధంగా వినాయకుడికి పూజ చేయడం వల్ల అన్ని శుభాలను ప్రసాదిస్తాడని, మనకు ఏ విధమైన కష్టాలు రాకుండా కాపాడుతాడని భక్తులు విశ్వసిస్తారు. ఈ విధంగా స్వామివారికి పూజ చేసే సమయంలో తప్పనిసరిగా స్వామి వారికి ఎంతో ప్రీతికరమైన పుష్పాలను సమర్పించండి వల్ల వినాయకుడు ఎంతో ప్రీతి చెంది ఆయన అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుంది. మరి వినాయకుడి పూజలో అంత ముఖ్యమైన పుష్పం ఏంటి అనే విషయానికి వస్తే..
వినాయకుడి పూజలో స్వామివారికి ఎంతో ఇష్టమైన బంతి పువ్వులను సమర్పించాలి. బంతి పువ్వు శుభానికి సూచిక. అదేవిధంగా బంతి పువ్వు మన ఇంట్లో ఎల్లప్పుడూ అనుకూల వాతావరణాన్ని కలిగించటానికి దోహదపడుతుంది. కనుక వినాయకుడి పూజలో బంతి పువ్వును స్వామివారికి సమర్పించడం వల్ల అన్నీ శుభాలే కలుగుతాయని పండితులు చెబుతున్నారు. కేవలం వినాయకచవితి రోజు మాత్రమే కాకుండా మనం ఎప్పుడు పూజ చేసినా స్వామివారి పూజకు బంతిపూలను వాడుతుండాలి. దీంతో ఆయన అనుగ్రహం భక్తులపై ఉంటుంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…