Temple Hundi : ఎప్పుడైనా ఆలయానికి వెళితే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. దేవుడిని దర్శనం చేసుకున్న తర్వాత ఒక్క క్షణం అక్కడ కూర్చుంటే ఎంతో ప్రశాంతత లభిస్తుంది. ఏదో తెలియని వైబ్రేషన్స్ మనలో కలుగుతూ ఉంటాయి. శక్తి కలుగుతుంది. అయితే ఆలయానికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా హుండీలో కొన్ని డబ్బుల్ని వేస్తూ ఉంటారు. హుండీలో డబ్బులు వేసి వారి యొక్క కోరికను భగవంతుడికి చెప్పి జరగాలని ప్రార్థిస్తారు. అయితే ఆలయాల్లో హుండీలో డబ్బులు వేసినప్పుడు ఎంత వేస్తే ఎలాంటి కోరికలు నెరవేరుతాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
సప్త ఋషుల సంఖ్య ఏడు, తిరుమల కొండల సంఖ్య ఏడు. కలియుగ బాధల నుండి ఉపశమనం పొందవచ్చు. అలానే రోగ నాశనం కోసం ఏడు రూపాయలని దేవుడు హుండీలో వేస్తే మంచిది. నవరాత్రుల సంఖ్య తొమ్మిది. శత్రుభాధలు శని బాధలు దూరం అవ్వాలంటే 9 రూపాయలని హుండీలో వెయ్యాలి. 11 చంద్రుడికి అనుకూలమైన సంఖ్య. 11 రూపాయలని హుండీలో వేస్తే మానసిక సమస్యలు దూరం అవుతాయి.
కాళికా దేవి సిద్ధి సంఖ్య 12. 12 రూపాయల ని హుండీలో వేస్తే కుటుంబ రక్షణ ఎదుగుదల ఉంటుంది. మహాగణపతి అనుగ్రహ సంఖ్య 21. 21 వేస్తే దురదృష్టము దూరమైపోతుంది. గురు అనుగ్రహ సంఖ్య 54. విజయ ప్రాప్తి ధన లాభం 54 రూపాయలని హుండీలో వేస్తే పొందవచ్చు.
కల్పవృక్ష ఆధార సంఖ్య 101. 101 రూపాయలని హుండీలో వేస్తే జాతక దోషాలు తొలగిపోతాయి కోరికలు సిద్ధిస్తాయి. శ్రీ చక్ర మూల సంఖ్య విశ్వం యొక్క మూల సంఖ్య 108 . సకల కోరికలకి సిద్ధి కలుగుతుంది. కనుక 108 రూపాయలని హుండీలో వేస్తే మంచిది. ఆశీర్వాద మూల సంఖ్య 116. పుణ్యప్రాప్తి సప్త జన్మల పాపం పోవాలంటే 116 రూపాయలని హుండీలో వేస్తే మంచిది.
తన వైవాహిక జీవితం ప్రస్తుతం ఎంతో సంతోషకరంగా ఉందని, భర్త మథియాస్ బో తనకు భారంగా అనిపించేలా ఎప్పుడూ ప్రవర్తించలేదని…
నటుడు అక్షయ్ కుమార్ గతంలో తనకు చెప్పిన మాటలు ఎంతో ప్రేరణగా నిలిచాయని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఇటీవల…
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్…
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా అహ్మదాబాద్లో సౌతాఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్లో భారత్ ఓడిపోవడం మంచిదేనని, తప్పులను…
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 ఎడి సినిమాకు సీక్వెల్గా తెరకెక్కుతున్న కల్కి 2 చిత్ర షూటింగ్ ఫొటోను బాలీవుడ్…
టీ20 వరల్డ్ కప్లో భారత్ ఫైనల్కు చేరితే మళ్లీ స్టేడియంకు వెళ్లి మ్యాచ్ చూస్తానని, కావాలంటే వైఎస్ జగన్కు కూడా…
తన వ్యక్తిగత జీవితంపై ట్రోలింగ్ చేస్తూ సోషల్ మీడియాలో వ్యతిరేకతను వ్యాపింపజేసే వారిని ఇకపై ఏమాత్రం సహించబోనని సమంత అన్నారు.…
తమిళ నటుడు విజయ్ సేతుపతితో దర్శకుడు మణిరత్నం తెరకెక్కించనున్న సినిమాలో నటి సాయిపల్లవిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సాయిపల్లవిని ఈ…