Wealth : ఆచార్య చాణక్య చాణక్య నీతి ద్వారా, చాలా విషయాలను ప్రస్తావించారు. చాణక్య చెప్పినట్లు చేస్తే, అద్భుతంగా మన జీవితాన్ని మార్చుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంట లక్ష్మీదేవి కొలువై ఉండాలని చూస్తూ ఉంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం, అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సంపదని పెంచుకోవాలంటే, ఇలా చేయడం మంచిదని చాణక్య అన్నారు. ఆచార్య చాణక్య చెప్పినట్లు చేస్తే, లక్ష్మీదేవి మన ఇంట నిత్యం కొలువై ఉంటుంది. డబ్బుకు లోటే ఉండదు. ఆర్థిక సమస్యలే ఉండవు. సంతోషంగా ఉండొచ్చు.
ఆచార్య చాణక్య కష్టపడి పనిచేసే వారి దగ్గర, ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి ఉంటుందని, లక్ష్మీదేవి అక్కడ నిత్యం కొలువై ఉంటుందని చాణక్య చెప్పారు. కాబట్టి ఎప్పుడూ కూడా కష్టపడి పని చేయాలి. పైగా కష్టపడి పనిచేసే వారికి, డబ్బు విలువ తెలుస్తుంది. అలాంటి వారి వద్ద, డబ్బు ఎక్కువ కాలం ఉంటుంది. శ్రమించే వారిపై లక్ష్మీదేవి కటాక్షం ఎప్పుడు ఉంటుందని చాణక్య చెప్పారు. కాబట్టి ఎప్పుడూ కూడా కష్టపడి పని చేస్తూ ఉండాలి.
భార్య భర్తల మధ్య గొడవలు సహజంగా వస్తుంటాయి. కానీ, నిరంతరం భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటే, ప్రశాంతత ఉండదు. కాబట్టి, నిత్యం గొడవలు పెట్టుకోవడం మంచిది కాదు. ఎంత కష్టపడుతున్న, ఎంత శ్రమిస్తున్న అనే దాంతో సంబంధం లేకుండా, ఇంట్లో ప్రశాంతత లేదంటే ఇంట్లో తరచూ గొడవలు వస్తూ ఉంటాయి. అప్పుడు లక్ష్మీదేవి రాదు.
బదులుగా మంచి వాతావరణం, మానసిక ప్రశాంత, కుటుంబ సభ్యుల మధ్య మంచి సంబంధం ఉంటే, లక్ష్మీదేవి వస్తుంది. అలానే మూర్ఖులు, మోసపూరిత వ్యక్తుల వద్ద డబ్బు ఉండదు. వాళ్ళు పూర్తిగా స్వార్థపూరితులు. ఎప్పుడూ కూడా ఎలా ఉంటారనేది ఊహించలేము. అలాంటి వారి దగ్గర లక్ష్మీదేవి ఉండదు. కాబట్టి, మోసం చేయడం వంటివి మంచిది కాదు. మంచి లక్షణాలు కలిగి ఉండాలి. అప్పుడు లక్ష్మీదేవి ఉంటుంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…