Feeding Cow : చాలా మంది పెళ్లి అవ్వక అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. వయస్సు పైబడిపోయినా, ఉద్యోగం వచ్చి చాలా కాలం అయినా పెళ్లి అవ్వక చాలా మంది సతమతమవుతూ ఉంటారు. ఈ రోజుల్లో 30 దాటిందంటే పెళ్లి సంబంధం కుదరడం కష్టమవుతోంది. బట్టతల రావడం, పొట్ట.. వయసుకి బోనస్ గా వస్తున్నాయి. దాంతో ఎవరూ కూడా ముందుకు రావడం లేదు. పెళ్లి అస్సలు ఆలస్యం అవ్వకూడదు. ఎందుకంటే ఎప్పుడు జరగాల్సినవి అప్పుడే జరిగిపోవాలి. లేకపోతే ఆలస్యమయ్యే కొద్దీ ఇబ్బందే తప్ప మంచి ఏమీ జరగదు.
కొంత మంది పెళ్లి అవ్వక ఇబ్బంది పడుతూ ఉంటారు. పెళ్లి కుదరక పోవడంతో అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొందరైతే ఎంతో మంది దేవుళ్ళని మొక్కుతారు. ఎన్నో ఆలయాలకు వెళ్తుంటారు. అయినా కూడా ఒక్కో సారి ఫలితం కనబడదు. పెళ్లి అవ్వని వాళ్ళు గోమాతకి కొన్ని ఆహార పదార్థాలని తినిపిస్తే, త్వరలో పెళ్లి అవుతుందట.
మరి ఇక ఆ విషయాలని చూసేద్దాం. మనం గోవుని పూజిస్తాం. గోవు పవిత్రతకి, శుభానికి చిహ్నం. ఉదయాన్నే ఆవుని చూసి నిద్రలేస్తే శుభ శకునంగా భావిస్తారు. గోవు సకల దేవతా స్వరూపం. సమస్త దేవతలు అందరూ కూడా గోవులో ఉంటారు.
గోమాతకి టమాటాలను తినిపిస్తే పెళ్లి త్వరగా అవుతుందట. బయట కనిపించే ఆవులకి కానీ లేదంటే దగ్గరలో ఉండే గోశాలకి వెళ్లి కానీ వెళ్లి గోవులకి మీరు టమాటాలని పెట్టొచ్చు. ఇలా ఆవుకి టమాటాలను పెట్టడం వలన త్వరలో పెళ్లి కుదురుతుంది. కాబట్టి ఎంతకీ పెళ్లి కాక సతమతమయ్యే వాళ్ళు ఆవుకి ఇలా పెట్టి త్వరలో పెళ్లి పీటలు ఎక్కవచ్చు. టమాటాలని ఆవుకి పెట్టడం వలన కోరుకున్న గుణాలు కలిగిన వ్యక్తితో పెళ్లి జరుగుతుంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…