సాధారణంగా చాలా మంది పూజ సమయంలో దైవం వద్ద ఎన్నో రకాల పుష్పాలను సమర్పించి పూజలు చేస్తారు. అయితే చాలా మంది ప్రతి రోజు ఈ పుష్పాలను తొలగించి మరికొన్ని పుష్పాలతో పూజ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల స్వామివారి అనుగ్రహం మనపై ఉంటుంది. అయితే కొందరు ఒక రోజు దేవుడికి పెట్టిన పువ్వులు వాడిపోయినప్పటికీ అలాగే వదిలేస్తారు. అయితే ఇలా ఎండిపోయిన పువ్వులు దేవుడి దగ్గర ఉండటం మంచిది కాదని ఎన్నో పరిస్థితులకు దారితీస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
దేవుడికి సంబంధించిన పువ్వులు వాడిపోయిన తర్వాత వాటిని తీయకుండా అలాగే ఉంచడం వల్ల మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వస్తుందని, వాస్తు శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. అందుకోసమే ఇంట్లో ఎల్లప్పుడూ కూడా వాడిపోయిన పుష్పాలు ఉండకూడదు. ఇలా వచ్చిన నెగిటివ్ ఎనర్జీ కారణంగా ఇంట్లో కలహాలు, కొట్లాటలు, మానసిక శాంతి, అనారోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది.
అందుకోసమే ప్రతి రోజూ పువ్వులను మనం సమర్పించక పోయినా ఫర్వాలేదు కానీ వాడిపోయిన పుష్పాలను ఇంటిలో ఉంచకూడదు. వాటిని తొలగించినప్పుడే ఇంట్లో అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడి అన్ని శుభాలు కలుగుతాయని పండితులు తెలియజేస్తున్నారు. ఎప్పుడైతే మన ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుందో ఎలాంటి సమస్యలు లేకుండా సంతోషంగా ఉండవచ్చు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…