మనకు ఏ కాలాలతో సంబంధం లేకుండా దొరికే పండ్లలో అరటి పండ్లు ఒకటి. అరటి పండ్లకు ఆరోగ్య పరంగాను, ఆధ్యాత్మిక పరంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా, ఏ పూజ జరిగినా తప్పనిసరిగా ఆ దేవుడికి నైవేద్యంగా అరటిపండ్లను సమర్పిస్తాము. అదేవిధంగా మన ఇంటికి ఎవరైనా ముత్తయిదువులు వచ్చిన తాంబూలంలో అరటి పండ్లను ఇస్తాము. అయితే అరటి పండ్లలో కవల అరటి పండ్లు రావడం మనం చూస్తూ ఉంటాము. కవల అరటి పండ్లు ఎంతో మంచిదని భావించి తాంబూలంలో ఇస్తారు. అయితే కవల అరటిపండ్లను తాంబూలంలో ఇవ్వకూడదని పండితులు చెబుతున్నారు. అలా ఎందుకు ఇవ్వకూడదో ఇక్కడ తెలుసుకుందాం.
పురాణాల ప్రకారం విష్ణుమూర్తి శాపం వల్ల రంభ భూమిపై అరటి చెట్టుగా వెలసిందని పురాణాలు చెబుతున్నాయి. అయితే రంభ తనకు శాపవిమోచనం కల్పించాలని విష్ణుమూర్తిని వేడుకోగా.. అప్పుడు విష్ణుమూర్తి అరటి చెట్టు నుంచి వచ్చే పండ్లను దేవుడికి నైవేద్యంగా సమర్పించే పవిత్రమైన హోదాను కల్పించాడు. ఈ క్రమంలోనే అరటి పండును దేవునికి నైవేద్యంగా సమర్పించవచ్చు కానీ తాంబూలంలో ఇవ్వకూడదు.
కవల అరటిపండ్లలో చూడటానికి రెండు పండ్లు ఉన్నప్పటికీ, అది ఒక పండు కిందకే సమానం. కాబట్టి తాంబూలంలో ఒక అరటి పండును ఇవ్వకూడదు. అందుకోసమే ఇంటికి వచ్చిన ముత్తయిదువులకు తాంబూలంలో కవల అరటిపండును ఇవ్వకూడదని పండితులు చెబుతున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…