మనం ఏదైనా దైవ దర్శనాలకి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే కొలనులో స్నానాలు ఆచరించి దైవ దర్శనానికి వెళ్తాం. ఈ విధంగా పవిత్రమైన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కొందరు నదికి పూజలు చేస్తుంటారు. మరికొందరు నదిలో దీపాలను వదలడం, కొబ్బరికాయను కొట్టి నదిలోకి వదలడం వంటివి చేస్తుంటారు. మరికొన్ని చోట్ల భక్తులు నదిలోకి లేదా కొలనులోకి కాయిన్స్ వేయడం మనం చూస్తుంటాము. అయితే అందరూ వేస్తున్నారు కాబట్టి మనం వేస్తాం. కానీ ఆ విధంగా కాయిన్స్ ఎందుకు వేస్తారో చాలామందికి తెలియదు.
పూర్వకాలం నుంచే ఈ విధంగా నదిలో నాణేలు వేయడం ఒక ఆచారంగా ఉండేది. అయితే అప్పుడు రాగి నాణేలు ఎక్కువగా వాడుకలో ఉండటం వల్ల ప్రజలు రాగి నాణేలను నీటిలో వేసేవారు. రాగికి నీటిని శుభ్రపరిచే గుణం ఉంది కనుక నదిలోకి రాగి నాణాలు వేయటం వల్ల నీరు శుభ్రం అవుతుంది. ఆ శుభ్రమైన నీరు తాగడానికి ఎంతో ఉపయోగపడుతుందని భావించి కొలనులో వేసేవారు.
అప్పటి నుంచి ఇదే ఆచారం కొనసాగుతూ వస్తోంది. అయితే ఇప్పుడు మాత్రం రాగి బదులుగా మనం వాడుకలో ఉన్న కాయిన్స్ వేయటం వల్ల అవి నీటిలో తుప్పుపట్టి నీరు కలుషితం అవుతోంది. ఇప్పుడు వాడుతున్న ఈ కాయిన్స్ ను నీటిలో వేయడం ఎంత మాత్రం కరెక్ట్ కాదని చెప్పవచ్చు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…