సాధారణంగా పెళ్లైన మహిళలు తమ నుదుటిపై సింధూరం పెట్టుకుంటుంటారు. అదేవిధంగా పూజ చేసిన తర్వాత, ఆలయానికి వెళ్లిన ప్రతి ఒక్కరూ దేవుడిని దర్శించుకుని బొట్టు పెట్టుకొంటారు. ఈ విధంగా బొట్టు పెట్టుకోవడం అనేది ఒక ఆచారంగా వస్తోంది. ఇక పెళ్లైన మహిళలు నుదుటన బొట్టు పెట్టుకోవడం వల్ల తన భర్తకు ఆయుష్షును అందిస్తుందని భావిస్తారు. అయితే హిందూ శాస్త్రం ప్రకారం ఏ వేలితో బొట్టు పెట్టుకోవడం ద్వారా ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
హిందూ శాస్త్రం ప్రకారం మన చేతి వేళ్లలో మధ్య వేలును శని స్థానంగా భావిస్తారు. శనిగ్రహం మనకు దీర్ఘకాల ఆయుష్షును కలిగిస్తుంది. కనుక ఈ వేలితో బొట్టు పెట్టుకోవడం వల్ల ఆయుష్షు పెరుగుతుంది. ఉంగరం వేలితో బొట్టు పెట్టుకోవడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. బొటన వేలుతో బొట్టు పెట్టుకోవడం ద్వారా శారీరక దృఢత్వం, ధైర్యం లభిస్తాయి.
చూపుడు వేలుతో బొట్టు పెట్టుకోవడం ద్వారా మోక్షం లభిస్తుంది. మన శరీరంలో కేవలం నుదుటిపై మాత్రమే కాకుండా 15 స్థానాలలో బొట్టు పెట్టుకోవచ్చు. కానీ చాలామంది ఎరుపు రంగు కుంకుమను నుదుటిపై పెట్టుకుంటారు. ఎందుకంటే నుదురు అంగారకుడి స్థానం. అదేవిధంగా అంగారకుడు ఎరుపు రంగులో ఉండటం వల్ల ఎరుపు రంగు సింధూరం నుదుటిపై ధరించడం ఆనవాయితీగా వస్తోంది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…