మనం ఏదైనా ఆలయానికి వెళితే అక్కడ మనకు స్వామి వారి కుంకుమతోపాటు విభూది కనిపిస్తుంది. ఈ క్రమంలోనే భక్తులు స్వామివారికి ప్రదక్షిణలు చేసిన తర్వాత స్వామివారి దర్శనం అనంతరం అక్కడ ఉండే కుంకుమ, విభూదిని తీసుకుని నుదుటిపై పెట్టుకుంటారు. అయితే ఆలయంలో ఉన్న విభూదిని, లేదా ఇంటిలో విభూదిని ఒక్కో వేలుతో పెట్టుకోవడం వల్ల ఒక్కో విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. మరి విభూదిని ఏ వేలితో పెట్టుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా..!
సాధారణంగా విభూదిని మనం బొటనవేలితో నుదుటిపై పెట్టుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలు మనల్ని వెంటాడుతాయి. అదేవిధంగా చూపుడు వేలితో నుదిటిపై విభూది పెట్టుకుంటే మన ఇంట్లో వస్తువుల నాశనం జరుగుతుంది. మధ్యవేలుతో విభూదిని నుదుటిపై పెట్టుకుంటే మనసుకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది.
ఉంగరపు వేలుతో నుదిటిపై విభూతిని పెట్టుకోవడం వల్ల సంతోషకరమైన జీవితాన్ని పొందుతారు. ఇక చిటికిన వేలితో విభూదిని నుదుటిపై పెట్టుకుంటే గ్రహదోషాలు తప్పవని పండితులు చెబుతున్నారు. కనుక ఇంట్లో లేదా ఆలయానికి వెళ్ళిన భక్తులు విభూదిని బొటనవేలు, ఉంగరపు వేలుతో కలిపి తీసుకుని ఉంగరపు వేలుతో పెట్టుకోవటం వల్ల మనసుకు ప్రశాంతంగా ఉండటమే కాకుండా మనం చేపట్టిన కార్యక్రమాలు కూడా ఎంతో దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు తెలియజేస్తున్నారు. అదేవిధంగా మధ్యవేలుతోనూ విభూదిని పెట్టుకోవచ్చు. కానీ ఇతర వేళ్లతో విభూదిని పెట్టుకోరాదు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…