మనం ఏదైనా ఆలయానికి వెళితే అక్కడ మనకు స్వామి వారి కుంకుమతోపాటు విభూది కనిపిస్తుంది. ఈ క్రమంలోనే భక్తులు స్వామివారికి ప్రదక్షిణలు చేసిన తర్వాత స్వామివారి దర్శనం అనంతరం అక్కడ ఉండే కుంకుమ, విభూదిని తీసుకుని నుదుటిపై పెట్టుకుంటారు. అయితే ఆలయంలో ఉన్న విభూదిని, లేదా ఇంటిలో విభూదిని ఒక్కో వేలుతో పెట్టుకోవడం వల్ల ఒక్కో విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. మరి విభూదిని ఏ వేలితో పెట్టుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా..!
సాధారణంగా విభూదిని మనం బొటనవేలితో నుదుటిపై పెట్టుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలు మనల్ని వెంటాడుతాయి. అదేవిధంగా చూపుడు వేలితో నుదిటిపై విభూది పెట్టుకుంటే మన ఇంట్లో వస్తువుల నాశనం జరుగుతుంది. మధ్యవేలుతో విభూదిని నుదుటిపై పెట్టుకుంటే మనసుకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది.
ఉంగరపు వేలుతో నుదిటిపై విభూతిని పెట్టుకోవడం వల్ల సంతోషకరమైన జీవితాన్ని పొందుతారు. ఇక చిటికిన వేలితో విభూదిని నుదుటిపై పెట్టుకుంటే గ్రహదోషాలు తప్పవని పండితులు చెబుతున్నారు. కనుక ఇంట్లో లేదా ఆలయానికి వెళ్ళిన భక్తులు విభూదిని బొటనవేలు, ఉంగరపు వేలుతో కలిపి తీసుకుని ఉంగరపు వేలుతో పెట్టుకోవటం వల్ల మనసుకు ప్రశాంతంగా ఉండటమే కాకుండా మనం చేపట్టిన కార్యక్రమాలు కూడా ఎంతో దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు తెలియజేస్తున్నారు. అదేవిధంగా మధ్యవేలుతోనూ విభూదిని పెట్టుకోవచ్చు. కానీ ఇతర వేళ్లతో విభూదిని పెట్టుకోరాదు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…