సూర్యాస్తమయం అయిన తర్వాత చాలా మంది తెలియక, ఈ తప్పులను చేస్తూ ఉంటారు. కానీ సూర్యాస్తమయం తర్వాత అస్సలు ఎట్టి పరిస్థితుల్లో ఈ తప్పులు చేయకూడదు. సూర్యాస్తమయం అయిన తర్వాత ఎవరికైనా ఈ వస్తువులను దానం చేశారంటే, కచ్చితంగా పాపం చుట్టుకుంటుంది. లక్ష్మీదేవి కూడా మీ ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోతుంది. చీకటి పడిన తర్వాత ఎప్పుడూ కూడా ఈ వస్తువులని ఎవరికీ ఇవ్వకూడదు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, చీకటి పడ్డాక ఇతరులకి పెరుగుని దానం చేయకండి. పెరుగు శుక్ర గ్రహానికి ప్రతీక. శుక్రుడు మన ఇంట్లో ధనాన్ని, సంతోషాన్ని కలగజేస్తాడు. కాబట్టి సూర్యాస్తమయం అయిన తర్వాత పెరుగును ఎవరికి ఇవ్వకూడదు. తర్వాత ఉల్లిపాయలను, వెల్లుల్లిపాయలను కూడా చాలా మంది అడుగుతారు. అవి కూడా ఎప్పుడు ఎవరికీ దానం చేయకండి. కరివేపాకును కూడా సూర్యాస్తమయం తర్వాత ఎవరికీ ఇవ్వకూడదు.
పాలని కూడా సూర్యాస్తమయం తర్వాత దానం చేయకూడదు. పాలని సూర్య, చంద్రునికి ప్రత్యేకంగా భావిస్తారు. కాబట్టి ఈ పొరపాటు కూడా చేయకండి. సూర్యాస్తమయం అయ్యాక ఉప్పును కూడా ఎవరికి ఇవ్వకండి. ఎందుకంటే ఉప్పును సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. పసుపు, కుంకుమ ని కూడా ఎవరికి ఇవ్వకూడదు. ఇలా చేస్తే మహాలక్ష్మి దేవి మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది.
ఇవి గుర్తు పెట్టుకుని ఈసారి ఎవరైనా చీకటి పడ్డాక, ఈ వస్తువుల్ని అడిగితే అస్సలు పొరపాటున కూడా ఇవ్వకండి. ఇచ్చారంటే మీ ఇంటి నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. సూర్యాస్తమయం అయిన తర్వాత ధాన్యం కూడా ఎవరికి ఇవ్వకూడదు. సాయంత్రం సంధ్య వేళలో దీపాన్ని వెలిగించడం. ఇల్లు చీకటిగా లేకుండా చూసుకోవడం వంటివి చేయండి. సాయంత్రం పూట తల దువ్వడం, పేలు చూసుకోవడం లాంటివి మాత్రం చెయ్యద్దు.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…