సాధారణంగా మన హిందువులు ఎన్నో ఆచార వ్యవహారాలతో పాటు కొన్ని విషయాలను కూడా ఎంతో గట్టిగా విశ్వసిస్తారు. ఈ క్రమంలోనే వేళకాని వేళలో కొన్ని పనులు చేయటం వల్ల మనకు అష్ట దరిద్రం తలెత్తుతుందని తెలిస్తే పొరపాటున కూడా ఆ పనులు చేయడానికి ఇష్టపడరు. కానీ కొందరు ఇలాంటి పట్టింపులు ఏవి పట్టించుకోకుండా వారి రోజువారి పనులను చేస్తుంటారు.కానీ మన ఆచార వ్యవహారాల ప్రకారం సంధ్యాసమయంలో కొన్ని పనులను అసలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. మరి సాయంత్రం సమయంలో చేయకూడని పనులు ఏమిటి ఇక్కడ తెలుసుకుందాం.
సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో చీపురతో చెత్త ఊడ్చకూడదని పెద్దవారు చెబుతుంటారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మన ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. సంధ్యా సమయంలో ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలపై పోట్లాటకు వెళ్ళకూడదు, వారితో గొడవలు పడి వారిని అవమానించకూడదు. ఇలా ఆడవారిపై కోప్పడ్డం వల్ల అమ్మవారు ఆగ్రహం వ్యక్తం చేసి ఆ ఇంటి నుంచి వెళ్లి పోతుందని పండితులు చెబుతున్నారు.
చాలామందికి సంధ్యా సమయంలో నిద్రపోవడం అలవాటుగా ఉంటుంది. ఇలా సూర్యాస్తమయ సమయంలో నిద్రపోవడం పరమ దరిద్రం. ఇలా నిద్రపోతే ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. ఇక హిందువులందరికీ ఎంతో పవిత్రంగా భావించి తులసి మొక్కకు సాయంత్రం సమయంలో నీటిని పోయకూడదు. నీరు పోయడం వల్ల అమ్మవారి ఎంతో ఆగ్రహం చెందుతారు. సంధ్యాసమయంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవి తులసి చెట్టు కింద కూర్చుని ఉంటారు కనుక తులసి చెట్టుకు సంధ్యాసమయంలో నీరు పోయకూడదు.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…