Lakshmi Devi : శుక్రవారం నాడు ఇది చేయకూడదు. అది చేయకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు. కానీ, చాలామందికి, క్లియర్ గా ఈ విషయాలు తెలియవు. శుక్రవారం నాడు, మరి ఏఏ పనులు చేయొచ్చు..? ఏఏ పనులు చేయకూడదు అనేది ఇప్పుడే తెలుసుకుందాం. శుక్రవారం నాడు దుర్గాదేవిని పూజిస్తే, చాలా మంచి జరుగుతుంది. మహిళలు పసుపు, తెలుపు, ఎరుపు రంగు పూలని, దుర్గా దేవికి శుక్రవారం సమర్పిస్తే, ఈతి బాధలు తొలగిపోతాయి. సుఖసంతోషాలు కలుగుతాయి. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. విష్ణుమూర్తి ఆలయాన్ని శుక్రవారం సందర్శించుకుంటే, తులసిమాల వేయండి.
ఆంజనేయ స్వామిని దర్శించుకునే వాళ్ళు, వెన్న ముద్దతో ఆలయానికి వెళ్ళండి. అప్పుడు వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఆలయంలో కర్పూరం వెలిగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. ఇతరుల అగ్గిపెట్టి తీసుకుని కానీ దీపాన్ని తీసుకుని కానీ వెలిగించడం మంచిది కాదు. ఈ పుణ్యఫలం మీకు దక్కకుండా, ఇతరులకి దక్కుతుంది. శుక్రవారం విఘ్నేశ్వరుని ఆలయానికి వెళ్తే, గరిక మాల తీసుకువెళ్లాలి.
గరిక మాల అంటే, వినాయకుడికి ఎంతో ఇష్టం. శుక్రవారంనాడు శివాలయానికి వెళ్తే, బిల్వపత్రాలను తీసుకువెళ్లండి. కష్టాలు తొలగిపోతాయి. సర్వ శుభాలు కలుగుతాయి. నుదుట కుంకుమ బొట్టు కచ్చితంగా పెట్టుకోవాలి. పసుపు, కుంకుమలని నుదుట కుంకుమ కింద విభూతిని మొదట బొట్టు పైన పెట్టుకోవాలి. శుక్రవారం ఉదయం తలస్నానం చేసి, పసుపు, ఎరుపు లేదా ఆకుపచ్చ రంగు బట్టలు వేసుకోవాలి.
ఇంట్లో పూజాది కార్యక్రమాలు పూర్తిచేసుకుని, అమ్మవారిని దర్శించుకోవాలి. నేతితో దీపం పెడితే, సుమంగళి ప్రాప్తిస్తుంది. శుభ ఫలితాలు అందుకుంటారు. అలానే, శుక్రవారంనాడు పాలతో చేసిన పాయసం తాగితే, ఆరోగ్యానికి మంచిది. మహిళలు తెల్లటి పువ్వులని, తలలో పెట్టుకోవడం వలన, శుభ ఫలితం ఉంటుంది. ఇలా, శుక్రవారంనాడు వీటిని ఆచరించినట్లయితే, మంచి జరుగుతుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…