సాధారణంగా మన ఇంట్లో లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలగాలని లక్ష్మీదేవికి పూజలు చేస్తారు. అయితే మన ఇంట్లో కొన్ని పద్ధతులను పాటించినప్పుడే లక్ష్మీదేవి కొలువై ఉంటుందని చెప్పవచ్చు. మరి మన ఇంట్లో లక్ష్మి కొలువై ఉండడానికి శనివారం రోజు ఈ విధంగా చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ధన ప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
మనకు ధన ప్రాప్తి కలగాలంటే శనివారం ఇంట్లో బూజును దులపాలి. అదేవిధంగా మన ఇంట్లో ఏవైనా పగిలిపోయినా, లేదా పాడైపోయిన వస్తువులు ఉంటే వాటిని శనివారం రోజు మన ఇంట్లో నుంచి బయటపడేయాలి. ఈ విధంగా శనివారం ఇంట్లో ఉన్న పగిలిపోయిన వస్తువులను బయట వేయటం వల్ల మన ఇంట్లో ప్రతికూల వాతావరణం తెలగిపోయి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది.
ఈ క్రమంలోనే శనివారం, శుక్రవారం లక్ష్మీ దేవికి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి లవంగం సమర్పించడం ద్వారా ధనప్రాప్తి కలుగుతుంది. అదే విధంగా పూజ గదిలో ఎల్లప్పుడు ఏకాక్షి కొబ్బరికాయ ఉంచడం ద్వారా ధన ప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఇంట్లో డబ్బును పొదుపు చేయాలని భావించేవారు భరణి నక్షత్రం నందు డబ్బులు పొదుపు చేయడం వల్ల ఇంట్లో డబ్బు వృధా కాకుండా పోగవుతుందని ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తున్నారు.
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…