సాధారణంగా మన ఇంట్లో లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలగాలని లక్ష్మీదేవికి పూజలు చేస్తారు. అయితే మన ఇంట్లో కొన్ని పద్ధతులను పాటించినప్పుడే లక్ష్మీదేవి కొలువై ఉంటుందని చెప్పవచ్చు. మరి మన ఇంట్లో లక్ష్మి కొలువై ఉండడానికి శనివారం రోజు ఈ విధంగా చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ధన ప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
మనకు ధన ప్రాప్తి కలగాలంటే శనివారం ఇంట్లో బూజును దులపాలి. అదేవిధంగా మన ఇంట్లో ఏవైనా పగిలిపోయినా, లేదా పాడైపోయిన వస్తువులు ఉంటే వాటిని శనివారం రోజు మన ఇంట్లో నుంచి బయటపడేయాలి. ఈ విధంగా శనివారం ఇంట్లో ఉన్న పగిలిపోయిన వస్తువులను బయట వేయటం వల్ల మన ఇంట్లో ప్రతికూల వాతావరణం తెలగిపోయి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది.
ఈ క్రమంలోనే శనివారం, శుక్రవారం లక్ష్మీ దేవికి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి లవంగం సమర్పించడం ద్వారా ధనప్రాప్తి కలుగుతుంది. అదే విధంగా పూజ గదిలో ఎల్లప్పుడు ఏకాక్షి కొబ్బరికాయ ఉంచడం ద్వారా ధన ప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఇంట్లో డబ్బును పొదుపు చేయాలని భావించేవారు భరణి నక్షత్రం నందు డబ్బులు పొదుపు చేయడం వల్ల ఇంట్లో డబ్బు వృధా కాకుండా పోగవుతుందని ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తున్నారు.
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…