భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవలు, మనస్ఫర్థలు వస్తుండడం సహజమే. అయితే అవి అపార్థాలకు దారి తీయకూడదు. కొన్ని సంఘటనలు మాత్రం దంపతుల మధ్య విపరీతమైన పరిస్థితులకు దారి తీస్తాయి. సరిగ్గా అక్కడ కూడా ఇలాగే జరిగింది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
హిమాచల్ ప్రదేశ్ రాజధాని షిమ్లాకు సమీపంలో ఉన్న థియోగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఛాయిలా అనే ప్రాంతంలో ఓ మహిళ తన భర్తతో గొడవపడింది. అతను ఆమెతో వాట్సాప్లో చాటింగ్ చేయడం లేదు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అయితే ఆ మహిళ మాత్రం పట్టరాని కోపంతో, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తన భర్త మూతిపై పిడి గుద్దులు గుద్దింది. దీంతో అతని మూతి పళ్లు రాలాయి.
కాగా ఆ వ్యక్తి తన భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆమెపై ఐపీసీ సెక్షన్లు 341, 323, 506 ల కింద కేసు నమోదు చేశారు. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను కోర్టులో ప్రవేశపెడతామని షిమ్లా ఎస్పీ మౌనిక తెలిపారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…