భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవలు, మనస్ఫర్థలు వస్తుండడం సహజమే. అయితే అవి అపార్థాలకు దారి తీయకూడదు. కొన్ని సంఘటనలు మాత్రం దంపతుల మధ్య విపరీతమైన పరిస్థితులకు దారి తీస్తాయి. సరిగ్గా అక్కడ కూడా ఇలాగే జరిగింది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
హిమాచల్ ప్రదేశ్ రాజధాని షిమ్లాకు సమీపంలో ఉన్న థియోగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఛాయిలా అనే ప్రాంతంలో ఓ మహిళ తన భర్తతో గొడవపడింది. అతను ఆమెతో వాట్సాప్లో చాటింగ్ చేయడం లేదు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అయితే ఆ మహిళ మాత్రం పట్టరాని కోపంతో, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తన భర్త మూతిపై పిడి గుద్దులు గుద్దింది. దీంతో అతని మూతి పళ్లు రాలాయి.
కాగా ఆ వ్యక్తి తన భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆమెపై ఐపీసీ సెక్షన్లు 341, 323, 506 ల కింద కేసు నమోదు చేశారు. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను కోర్టులో ప్రవేశపెడతామని షిమ్లా ఎస్పీ మౌనిక తెలిపారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…