ప్రస్తుత కాలంలో పిల్లలు అడిగినవి ఇవ్వకపోతే, పిల్లల నిర్ణయాలకి అనుమతి తెలపకపోతే పిల్లలు మానసికంగా కృంగిపోతూ కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొందరు తమ అనుకున్నది సాధించలేక పోయామని ఆత్మహత్యకు పాల్పడుతుండగా మరికొందరు వారు అనుకున్న కార్యానికి అడ్డు వస్తున్నారని తల్లిదండ్రులను చంపేస్తున్న ఘటనలు ఎన్నో చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన
హర్యానా రోహ్తక్ ఈ ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
హర్యానాలోని రోహ్తక్ ప్రాంతానికి చెందిన అభిషేక్ మాలిక్ క్యాబిన్ క్రూ కోర్సు చేశాడు. ఆ కోర్సు చేసే సమయంలో అతనికి ఒక స్నేహితుడు పరిచయం కావడంతో అతనికి లైంగిక మార్పిడి చేయించుకుని అమ్మాయిగా మారాలనే ఆశ కలిగింది. ఈ క్రమంలోనే లైంగిక మార్పిడి కోసం అవసరమయ్యే డబ్బులను ఇవ్వవలసిందిగా తన తల్లిదండ్రులను కోరాడు. అయితే అందుకు తన తల్లిదండ్రులు నిరాకరించడంతో వారందరినీ హత్య చేయాలని ప్లాన్ వేశాడు.
ఈ క్రమంలోనే తన తండ్రి స్నేహితుడి దగ్గర లైసెన్స్ లేని తుపాకీ తీసుకుని తన తల్లిదండ్రులని తన సోదరిని కుటుంబం మొత్తాన్ని తుపాకితో కాల్చిచంపాడు. ఈ క్రమంలోనే ఇంట్లో ఉన్న నగలు డబ్బులు తీసుకొని తను కాల్చిన తుపాకీ కాలువలో పడేసి తన స్నేహితుని కలవడం కోసం ఢిల్లీ బైపాస్ దగ్గర్లో ఉన్న హోటల్కు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే తన మామయ్య ఫోన్ చేస్తే ఇంట్లో ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదంటూ డ్రామా ఆడుతూ చివరికి పట్టుబడ్డాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…