ఓ యువకుడి వేధింపులు తాళలేక పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రతి రోజూ ఆ యువకుడు తనను ప్రేమించాలంటూ సదరు బాలికపై అధిక ఒత్తిడి తీసుకురావడంతో అతని వేధింపులు భరించలేని బాలిక ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయం చూసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఈ ఘటన తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
ఖమ్మం రూరల్ మండలం వెంకటగిరికి చెందిన పదో తరగతి బాలికపై సాయి అనే యువకుడు నిత్యం తనను ప్రేమించాలంటూ మానసిక వేధింపులకు గురి చేసేవాడు. ఈ క్రమంలోనే ఈనెల 9వ తేదీ ఆమెపై అధికంగా ఒత్తిడి చేయడంతో ఎంతో మానసిక వేదన అనుభవించిన విద్యార్థిని తట్టుకోలేక తన తల్లిదండ్రులు పొలానికి వెళ్లిన సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ విషయం గమనించిన స్థానికులు విషయాన్ని తల్లిదండ్రులకు చేరవేయడంతో తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం ఆమెను ఆస్పత్రికి తరలించారు.
ఈ విధంగా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆ యువతి శుక్రవారం సాయంత్రం మరణించడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే బాలికపై వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్య తెలుసుకుందని తెలుసుకున్న పోలీసులు నిందితుడు సాయిని అదుపులోకి తీసుకున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…