అమ్మాయిల రక్షణ కోసం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ ఎన్నో చట్టాలు తీసుకువస్తున్నప్పటికీ మహిళలపై, అమ్మాయిలపై జరుగుతున్న అత్యాచారాలు మాత్రం తగ్గడం లేదు. రోజురోజుకూ ఈ విధమైన వార్తలను చదువుతూనే ఉన్నాం. అత్యాచారాలకు కొందరు బలవుతుండగా.. మరికొందరు ఆ అవమాన భారంతో ఆత్మహత్య చేసుకుంటూ చనిపోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి మహారాష్ట్రలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
మహారాష్ట్ర లోని అమరావతి జిల్లాలో ఉన్న ఓ గ్రామంలో ఓ వ్యక్తి తమ సమీప బంధువు ఇంటికి తరచూ వెళ్తూ ఆ కుటుంబంలో ఉన్న 17 సంవత్సరాల బాలికకు మాయమాటలు చెప్పి ఆమెపై అత్యాచారం చేశాడు. తనకు జరిగిన అన్యాయాన్ని సదరు బాలిక బయటకు చెప్పలేదు. అయితే ప్రస్తుతం ఆమె ఏడు నెలల గర్భిణీ కావడంతో అసలు విషయం ఇంటా బయట తెలిసింది. దీంతొ ఎంతో అవమానంగా భావించింది.
ఈ క్రమంలో అవమానాన్ని తట్టుకోలేక ఆ బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ క్రమంలోనే ఈ విషయం తెలిసిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సదరు యువతిపై అత్యాచారం చేసిన యువకుడిని అరెస్టు చేశారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…