అమ్మాయిల రక్షణ కోసం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ ఎన్నో చట్టాలు తీసుకువస్తున్నప్పటికీ మహిళలపై, అమ్మాయిలపై జరుగుతున్న అత్యాచారాలు మాత్రం తగ్గడం లేదు. రోజురోజుకూ ఈ విధమైన వార్తలను చదువుతూనే ఉన్నాం. అత్యాచారాలకు కొందరు బలవుతుండగా.. మరికొందరు ఆ అవమాన భారంతో ఆత్మహత్య చేసుకుంటూ చనిపోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి మహారాష్ట్రలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
మహారాష్ట్ర లోని అమరావతి జిల్లాలో ఉన్న ఓ గ్రామంలో ఓ వ్యక్తి తమ సమీప బంధువు ఇంటికి తరచూ వెళ్తూ ఆ కుటుంబంలో ఉన్న 17 సంవత్సరాల బాలికకు మాయమాటలు చెప్పి ఆమెపై అత్యాచారం చేశాడు. తనకు జరిగిన అన్యాయాన్ని సదరు బాలిక బయటకు చెప్పలేదు. అయితే ప్రస్తుతం ఆమె ఏడు నెలల గర్భిణీ కావడంతో అసలు విషయం ఇంటా బయట తెలిసింది. దీంతొ ఎంతో అవమానంగా భావించింది.
ఈ క్రమంలో అవమానాన్ని తట్టుకోలేక ఆ బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ క్రమంలోనే ఈ విషయం తెలిసిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సదరు యువతిపై అత్యాచారం చేసిన యువకుడిని అరెస్టు చేశారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…