టాలీవుడ్ సినిమాలో దర్శకుడిగా, రైటర్ గా, హీరోగా మంచి పేరు తెచ్చుకున్న వారిలో విశ్వక్ సేన్ ఒకరు. నటనపై ఉన్న ఆసక్తితో 2017లో వెళ్ళిపోమాకే సినిమా ద్వారా హీరోగా అరంగేట్రం చేశారు. తరువాత 2018 లో “ఈ నగరానికి ఏమైంది” సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చే మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో సంతోషమ్ ఫిలిం అవార్డులో ఉత్తమ తొలి నటుడు అవార్డు అందుకున్నారు.
ఆ తర్వాత 2019లో ఫలక్నామా దాస్ సినిమాకు దర్శకుడిగా, హీరోగా మారి ఎంతో అద్భుతంగా నటించారు. 2020 సూపర్ హిట్ సాధించిన “హిట్” చిత్రానికి సీక్వెల్ సినిమా చేశారు. ఇక తాజాగా “పాగల్” సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే విశ్వక్ ఇంటర్వ్యూ సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
విశ్వక్ తాను నటించే సినిమాలు కథ, అందులోని పాత్రలు ఆధారంగా, సినిమాలను ఎంపిక చేసుకుంటాను అని తెలిపారు.సినిమాల ఎంపిక విషయంలో రెమ్యూనరేషన్ అనేది తన చివరి ప్రాధాన్యత అంటూ, కథలో ప్రాధాన్యత ఉంటే అది కేవలం హీరోగా మాత్రమే కాకుండా విలన్ పాత్రలోనైనా నటించడం కోసం తాను సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా విశ్వక్ సేం తెలిపారు
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…