టాలీవుడ్ లో మొదటి సినిమాతోనే క్రేజీ హీరోయిన్ గా మారిన వారిలో కృతి శెట్టి ఒకరు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన “ఉప్పెన” సినిమాలో మెగా హీరో వైష్ణవ్ తేజ్ సరసన ఎంతో అద్భుతంగా నటించి మంచి మార్కులు కొట్టేసింది. ప్రస్తుతం ఈ అమ్మడుకు తెలుగులో వరుస అవకాశాలు వెల్లువెత్తాయి. మొదటి సినిమానే ఎంతో విజయవంతం కావడంతో ఈమె ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.
తాజాగా కృతి శెట్టి ఓ సందర్భంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఉప్పెన సినిమా షూటింగ్ ముందు దర్శకుడు కొన్ని సినిమాలను చూడమని సలహా ఇచ్చారు. అయితే తాను చూసిన అన్ని సినిమాలలో కెల్లా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన”రంగస్థలం” సినిమా తనకు ఎంతగానో నచ్చిందని తెలిపారు.
రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా చూసిన తర్వాత నేను రామ్ చరణ్ కు పెద్ద అభిమానిగా మారిపోయానని, ఎప్పటికైనా తనతో కలిసి ఓ సినిమా చేయాలనే కోరిక ఉందంటూ తన మనసులోని మాటను ఈ విధంగా బయటపెట్టారు. ప్రస్తుతం ఈమె నాని సినిమాలో నటిస్తున్నారు.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…