టాలీవుడ్ లో మొదటి సినిమాతోనే క్రేజీ హీరోయిన్ గా మారిన వారిలో కృతి శెట్టి ఒకరు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన “ఉప్పెన” సినిమాలో మెగా హీరో వైష్ణవ్ తేజ్ సరసన ఎంతో అద్భుతంగా నటించి మంచి మార్కులు కొట్టేసింది. ప్రస్తుతం ఈ అమ్మడుకు తెలుగులో వరుస అవకాశాలు వెల్లువెత్తాయి. మొదటి సినిమానే ఎంతో విజయవంతం కావడంతో ఈమె ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.
తాజాగా కృతి శెట్టి ఓ సందర్భంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఉప్పెన సినిమా షూటింగ్ ముందు దర్శకుడు కొన్ని సినిమాలను చూడమని సలహా ఇచ్చారు. అయితే తాను చూసిన అన్ని సినిమాలలో కెల్లా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన”రంగస్థలం” సినిమా తనకు ఎంతగానో నచ్చిందని తెలిపారు.
రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా చూసిన తర్వాత నేను రామ్ చరణ్ కు పెద్ద అభిమానిగా మారిపోయానని, ఎప్పటికైనా తనతో కలిసి ఓ సినిమా చేయాలనే కోరిక ఉందంటూ తన మనసులోని మాటను ఈ విధంగా బయటపెట్టారు. ప్రస్తుతం ఈమె నాని సినిమాలో నటిస్తున్నారు.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…