ఏప్రిల్ 7 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సినీ తారలు రకుల్ ప్రీత్ సింగ్, విద్యాబాలన్ తమ సందేశాలను అభిమానులతో పంచుకున్నారు. ఎంతో స్లిమ్ గా ఉండే రకుల్ ప్రీత్ సింగ్, ఎంతో బొద్దుగా ఉండే విద్యాబాలన్ “మనకు మనమే ముఖ్యం అంటూ తనదైన శైలిలో అభిమానులకు సందేశం ఇచ్చారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఓ చెట్టు పై ఎక్కి ఫోటో దిగిన రకుల్ ప్రీత్ సింగ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ ఈ విధంగా తెలియజేశారు.
ఆరోగ్యం అనేది బయట నుంచి మాత్రమే కాకుండా మన శరీరం లోపల ఉండటం కూడా ఎంతో ముఖ్యం అంటూ ఆమె తెలిపారు. ఎంతోమంది చాలా స్లిమ్ గా కనిపించడం కోసం జిమ్ కి వెళ్లి ఎన్నో కసరత్తులు చేస్తుంటారు. కానీ అంతర్గత ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యమని, మనసు ఆనందంగా ఉన్నప్పుడే అసలైన ఆరోగ్యం అంటూ తెలిపారు.
ఇక విద్యాబాలన్ కూడా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మరోసారి బరువు ప్రస్తావన తీసుకువచ్చారు.”ఆరోగ్యంలో బరువు ఒక అంశం అయితే పరవాలేదు కానీ, అదే మీ గుర్తింపు కాకూడదు అంటూ”అభిమానులకు సందేశం ఇచ్చారు. అధిక బరువు ఉన్నవారు కృంగి పోవాల్సిన పనిలేదు అన్నట్టుగా విద్యాబాలన్ అభిమానులకు తెలియజేశారు.ఈ విధంగా ఆరోగ్యం గురించి ఇద్దరు తారలు చేసిన సందేశం ఎంతో మందికి స్ఫూర్తిని కలిగించేవిగా ఉన్నాయి.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…