గత ఏడాది మొత్తం కరోనా విజృంభించడంతో థియేటర్లన్నీ మూతపడ్డాయి. క్రమక్రమంగా కరోనా కేసులు తగ్గడంతో సినిమా షూటింగ్ లు జరుపుకొని థియేటర్లు ఓపెన్ చేయగా సినిమా థియేటర్లలో విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి. ఇప్పుడిప్పుడే చిత్ర పరిశ్రమపై పడిన దెబ్బ నుంచి కోలుకుంటున్న సమయంలో కరోన మరోసారి చిత్ర పరిశ్రమపై కాటు వేయనుంది. కరోనా కేసులు రోజు రోజుకు అధికమవుతున్నడంతో, ప్రభుత్వాలు బంద్ ప్రకటించుకున్నా, స్వచ్ఛందంగా థియేటర్లే బంద్ పాటించే పరిస్థితి కనబడుతోంది.
ఈ ఏడాది సినిమా ఇండస్ట్రీలో కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే సినిమాలను విడుదల చేసి కొంత వరకు ఆర్థికంగా నిలదొక్కుకున్న ప్రస్తుతం మాత్రం ముందు పరిస్థితి ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.ప్రస్తుతం థియేటర్లలో పవన్ కళ్యాణ్ వకీల్ షాబ్ తప్ప ఏ ఇతర సినిమాలు కనిపించడం లేదు.అదేవిధంగా ఉగాదికి విడుదల కావాల్సిన మరి కొన్ని సినిమాలు కూడా వాయిదా పడుతున్నాయి.
గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా కరోనా ప్రభావం వల్ల థియేటర్లు మూత పడితే ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ఈ సినిమాలన్నీ కూడా థియేటర్లలో కాకుండా ఓటీటీవైపు చూడాల్సిందేనని తెలుస్తోంది. ఓటీటీవారు ఈ సారి మాత్రం పే ఫర్ వ్యూ టైప్ ని అమలులో పెడతారని తెలుస్తోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…