గత ఏడాది మొత్తం కరోనా విజృంభించడంతో థియేటర్లన్నీ మూతపడ్డాయి. క్రమక్రమంగా కరోనా కేసులు తగ్గడంతో సినిమా షూటింగ్ లు జరుపుకొని థియేటర్లు ఓపెన్ చేయగా సినిమా థియేటర్లలో విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి. ఇప్పుడిప్పుడే చిత్ర పరిశ్రమపై పడిన దెబ్బ నుంచి కోలుకుంటున్న సమయంలో కరోన మరోసారి చిత్ర పరిశ్రమపై కాటు వేయనుంది. కరోనా కేసులు రోజు రోజుకు అధికమవుతున్నడంతో, ప్రభుత్వాలు బంద్ ప్రకటించుకున్నా, స్వచ్ఛందంగా థియేటర్లే బంద్ పాటించే పరిస్థితి కనబడుతోంది.
ఈ ఏడాది సినిమా ఇండస్ట్రీలో కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే సినిమాలను విడుదల చేసి కొంత వరకు ఆర్థికంగా నిలదొక్కుకున్న ప్రస్తుతం మాత్రం ముందు పరిస్థితి ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.ప్రస్తుతం థియేటర్లలో పవన్ కళ్యాణ్ వకీల్ షాబ్ తప్ప ఏ ఇతర సినిమాలు కనిపించడం లేదు.అదేవిధంగా ఉగాదికి విడుదల కావాల్సిన మరి కొన్ని సినిమాలు కూడా వాయిదా పడుతున్నాయి.
గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా కరోనా ప్రభావం వల్ల థియేటర్లు మూత పడితే ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ఈ సినిమాలన్నీ కూడా థియేటర్లలో కాకుండా ఓటీటీవైపు చూడాల్సిందేనని తెలుస్తోంది. ఓటీటీవారు ఈ సారి మాత్రం పే ఫర్ వ్యూ టైప్ ని అమలులో పెడతారని తెలుస్తోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…