గత ఏడాది మొత్తం కరోనా విజృంభించడంతో థియేటర్లన్నీ మూతపడ్డాయి. క్రమక్రమంగా కరోనా కేసులు తగ్గడంతో సినిమా షూటింగ్ లు జరుపుకొని థియేటర్లు ఓపెన్ చేయగా సినిమా థియేటర్లలో విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి. ఇప్పుడిప్పుడే చిత్ర పరిశ్రమపై పడిన దెబ్బ నుంచి కోలుకుంటున్న సమయంలో కరోన మరోసారి చిత్ర పరిశ్రమపై కాటు వేయనుంది. కరోనా కేసులు రోజు రోజుకు అధికమవుతున్నడంతో, ప్రభుత్వాలు బంద్ ప్రకటించుకున్నా, స్వచ్ఛందంగా థియేటర్లే బంద్ పాటించే పరిస్థితి కనబడుతోంది.
ఈ ఏడాది సినిమా ఇండస్ట్రీలో కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే సినిమాలను విడుదల చేసి కొంత వరకు ఆర్థికంగా నిలదొక్కుకున్న ప్రస్తుతం మాత్రం ముందు పరిస్థితి ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.ప్రస్తుతం థియేటర్లలో పవన్ కళ్యాణ్ వకీల్ షాబ్ తప్ప ఏ ఇతర సినిమాలు కనిపించడం లేదు.అదేవిధంగా ఉగాదికి విడుదల కావాల్సిన మరి కొన్ని సినిమాలు కూడా వాయిదా పడుతున్నాయి.
గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా కరోనా ప్రభావం వల్ల థియేటర్లు మూత పడితే ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ఈ సినిమాలన్నీ కూడా థియేటర్లలో కాకుండా ఓటీటీవైపు చూడాల్సిందేనని తెలుస్తోంది. ఓటీటీవారు ఈ సారి మాత్రం పే ఫర్ వ్యూ టైప్ ని అమలులో పెడతారని తెలుస్తోంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…