యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతున్నాడా ..అంటే అవుననే తెలుస్తోంది. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ చిత్రం తరువాత స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ మరో సినిమా చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడిన సంగతి మనకు తెలిసిందే.
గతంలో కొరటాల ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన జనతా గ్యారేజ్ ఏ విధమైనటువంటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ కాంబోలో మరో సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెట్టుకున్నారు.ఈ సినిమా తర్వాత తారక్ కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పవర్ఫుల్ రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు ప్రస్తుతం హల్చల్ చేస్తున్నాయి.అయితే ఈ విషయంపై దర్శకుడు ప్రశాంత్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో బిజీగా ఉన్న తారక్ తర్వాత కొరటాల శివ సినిమా పూర్తి కాగానే ప్రశాంత్ , తారక్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…