యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతున్నాడా ..అంటే అవుననే తెలుస్తోంది. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ చిత్రం తరువాత స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ మరో సినిమా చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడిన సంగతి మనకు తెలిసిందే.
గతంలో కొరటాల ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన జనతా గ్యారేజ్ ఏ విధమైనటువంటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ కాంబోలో మరో సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెట్టుకున్నారు.ఈ సినిమా తర్వాత తారక్ కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పవర్ఫుల్ రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు ప్రస్తుతం హల్చల్ చేస్తున్నాయి.అయితే ఈ విషయంపై దర్శకుడు ప్రశాంత్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో బిజీగా ఉన్న తారక్ తర్వాత కొరటాల శివ సినిమా పూర్తి కాగానే ప్రశాంత్ , తారక్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…