తన అందంతోనే కాదు నటి రష్మిక మందన్న తన నటనతోనూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఆమె నేషనల్ క్రష్గా కూడా మారింది. సినిమాల్లో తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో ఆమె అందరినీ అలరిస్తుంది. అయితే సోషల్ మీడియాలో ఆమె గుండు ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఆమె ఫ్యాన్స్ షాకవుతున్నారు. అసలు ఆమె గుండు చేయించుకుందా ? ఏదైనా సినిమా కోసం అలా చేసిందా ? అని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. అసలింతకీ ఆ ఫొటోల వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటి ? అంటే…
తమిళనాడులో కొందరు సెలూన్ షాపుల వారు రష్మిక గుండుతో ఉన్న ఫొటోలను తమ బోర్డులపై పెట్టించారు. కేవలం వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడం కోసమే వారు చేసిన ఎత్తుగడ అని అర్థమైంది. అయితే ఈ విషయం తెలుసుకున్న ఆమె ఫ్యాన్స్ మండిపడుతున్నారు. వెంటనే ఆ ఫొటోలను తీసేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇక సోషల్ మీడియాలో ఆమె గుండు ఫొటోలు దర్శనమిచ్చే సరికి మీమ్స్ చేసే వారికి పండుగలా మారింది. వారు ఆ ఫొటోలపై ఫన్నీ మీమ్స్ సృష్టిస్తున్నారు. అయితే నిజానికి ఇలా జరగడం కొత్తమే కాదు. గతంలోనూ కీర్తి సురేష్, నయనతార లాంటి హీరోయిన్ల ఫొటోలు కూడా గుండుతో దర్శనమిచ్చాయి. కాగా రష్మిక తమిళంలో నటించిన తొలి మూవీ సుల్తాన్ బాక్సాఫీస్ వద్ద ఫెయిలైంది. అయితే ఆమె గుండు ఫొటోలు కనిపించడం మాత్రం అందరినీ షాక్కు గురి చేస్తోంది.
జాతీయ అవార్డు విజేత, నటి ప్రియమణి కెరీర్ మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. రెండు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న…
థియేటర్ రద్దీ లేదు.. ట్రాఫిక్ టెన్షన్ లేదు.. లైన్లో నిలబడే అవసరం లేదు. రిమోట్లో ఒక్క క్లిక్ చేస్తే చాలు..…
అధునాతన కంప్యూటింగ్ అభివృద్ధి కేంద్రం (Centre for Development of Advanced Computing) సీ-డాక్ 2026 సంవత్సరానికి గాను భారీ…
టాలీవుడ్లో చాలాకాలంగా హాట్టాపిక్గా మారిన ప్రేమకథకు త్వరలోనే అధికారిక ముగింపు పడనుందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. నటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. Railway Recruitment Boards (RRBs) 2026 గ్రూప్ D నియామకాలకు సంబంధించి…
భారత్లో అత్యధిక బ్యాటరీ సామర్థ్యంతో కూడిన స్మార్ట్ఫోన్ను విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లే realme తన పి సిరీస్లో తాజా…
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…