సుధీర్ హీరోగా పలాస ఫేమ్ డైరెక్టర్ కరుణ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన “శ్రీదేవి సోడా సెంటర్” ఆగస్టు 27న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తో రన్ అవుతోంది. గ్రామీణ యువకుడి పాత్రలో సుధీర్ నటన అద్భుతంగా ఉందని పలువురు సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలోనే “శ్రీదేవి సోడా సెంటర్” సినిమాను మహేష్ బాబు స్వయంగా హోమ్ థియేటర్ లో చూసి సినిమా ఎంతో అద్భుతంగా ఉందని తెలియజేశారు.
ఈ సినిమాలో నటించిన నటీనటులు ప్రతి ఒక్కరూ ఈ సినిమాను విజయ తీరం వైపుకు తీసుకెళ్లారని సినిమాపై మహేష్ ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు మరో వ్యక్తి నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కేజీఎఫ్ లాంటి అద్భుతమైన సినిమాను పరిచయం చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తాజాగా ఈ సినిమాపై స్పందించారు.
ఈ క్రమంలోనే ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ ముందుగా శ్రీదేవి సోడా సెంటర్ సినిమాను నిర్మించిన తన మిత్రుడు విజయ్ చిల్లాకు అభినందనలను తెలియజేశారు. అదే విధంగా ఈ సినిమాకు దర్శకత్వం వహించిన దర్శకుడు కరుణ్ కుమార్ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని ప్రతి ఒక్కరూ కలిసి ఈ సినిమా విజయవంతం కావడానికి కృషి చేశారని చిత్ర బృందంపై దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రశంసలు కురిపించారు.
జాతీయ అవార్డు విజేత, నటి ప్రియమణి కెరీర్ మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. రెండు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న…
థియేటర్ రద్దీ లేదు.. ట్రాఫిక్ టెన్షన్ లేదు.. లైన్లో నిలబడే అవసరం లేదు. రిమోట్లో ఒక్క క్లిక్ చేస్తే చాలు..…
అధునాతన కంప్యూటింగ్ అభివృద్ధి కేంద్రం (Centre for Development of Advanced Computing) సీ-డాక్ 2026 సంవత్సరానికి గాను భారీ…
టాలీవుడ్లో చాలాకాలంగా హాట్టాపిక్గా మారిన ప్రేమకథకు త్వరలోనే అధికారిక ముగింపు పడనుందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. నటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. Railway Recruitment Boards (RRBs) 2026 గ్రూప్ D నియామకాలకు సంబంధించి…
భారత్లో అత్యధిక బ్యాటరీ సామర్థ్యంతో కూడిన స్మార్ట్ఫోన్ను విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లే realme తన పి సిరీస్లో తాజా…
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…