సుధీర్ హీరోగా పలాస ఫేమ్ డైరెక్టర్ కరుణ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన “శ్రీదేవి సోడా సెంటర్” ఆగస్టు 27న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తో రన్ అవుతోంది. గ్రామీణ యువకుడి పాత్రలో సుధీర్ నటన అద్భుతంగా ఉందని పలువురు సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలోనే “శ్రీదేవి సోడా సెంటర్” సినిమాను మహేష్ బాబు స్వయంగా హోమ్ థియేటర్ లో చూసి సినిమా ఎంతో అద్భుతంగా ఉందని తెలియజేశారు.
ఈ సినిమాలో నటించిన నటీనటులు ప్రతి ఒక్కరూ ఈ సినిమాను విజయ తీరం వైపుకు తీసుకెళ్లారని సినిమాపై మహేష్ ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు మరో వ్యక్తి నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కేజీఎఫ్ లాంటి అద్భుతమైన సినిమాను పరిచయం చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తాజాగా ఈ సినిమాపై స్పందించారు.
ఈ క్రమంలోనే ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ ముందుగా శ్రీదేవి సోడా సెంటర్ సినిమాను నిర్మించిన తన మిత్రుడు విజయ్ చిల్లాకు అభినందనలను తెలియజేశారు. అదే విధంగా ఈ సినిమాకు దర్శకత్వం వహించిన దర్శకుడు కరుణ్ కుమార్ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని ప్రతి ఒక్కరూ కలిసి ఈ సినిమా విజయవంతం కావడానికి కృషి చేశారని చిత్ర బృందంపై దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రశంసలు కురిపించారు.
ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్కు ముందు ఐదు సార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలో ప్రీ-సీజన్ ఈవెంట్ను…
శ్రీ విష్ణు, నయనా సరిక ప్రధాన పాత్రల్లో నటించిన విష్ణు విన్యాసం చిత్రం ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్లో అందుబాటులోకి వచ్చింది.…
నటి రమ్య స్పందన తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడమే కాకుండా, రోజూ కఠిన డైట్, వ్యాయామ నియమాలను పాటించడంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఎల్లప్పుడూ…
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల…
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండను ఇటీవలే వివాహం చేసుకున్న కన్నడ నటి రష్మిక మందన్నకుతెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…
హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ డాక్టర్లు తనకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలని తరచూ…
స్కూల్, కాలేజీల్లో చదివినప్పుడు ఎన్నడూ 80 శాతం మార్కులను దాటలేకపోయానని, కానీ భారత టీ20 జట్టు కెప్టెన్గా 80 శాతానికి…