రోజురోజుకు కోవిడ్ -19 కేసులు పెరుగుతుండటంతో అధికారులు ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా మాస్కులు లేకుండా బహిరంగ ప్రదేశాలలో కనపడితే అధిక జరిమానాలను వసూలు చేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే బయటకు వెళ్ళినప్పుడు తప్పకుండా మాస్కు ధరించి భౌతిక దూరం పాటించాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
ఇక రద్దీగా ఉండే మాల్స్ వంటి ప్రాంతాలలో మాస్కు లేనిదే లోపలికి అనుమతి లేదు.ఈ క్రమంలోనే పలు మాల్స్ బయట “నో మాస్క్ నో ఎంట్రీ” బోర్డులు మనకు దర్శనమిస్తుంటాయి. ఇక పోతే థియేటర్లు కూడా ఓపెన్ కావడంతో జనాలు ఎక్కువగా సినిమాలకి వెళుతున్నారు. థియేటర్లలోకి కూడా మాస్కు లేనిదే ప్రవేశం లేదు.
ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సుదర్శన్ థియేటర్ ముందు కూడా “నో మాస్క్ నో ఎంట్రీ బోర్డు”ఆదివారం దర్శనమిచ్చింది. కేవలం థియేటర్లకు మాత్రమే కాకుండా బహిరంగ ప్రదేశాలలో తిరిగే ప్రతి ఒక్కరు తప్పకుండా మాస్కు ధరించి భౌతిక దూరం పాటించినప్పుడే ఈ మహమ్మారి బారినపడకుండా, వైరస్ వ్యాప్తిని కట్టడి చేయవచ్చని అధికారులు తెలియజేస్తున్నారు
జాతీయ అవార్డు విజేత, నటి ప్రియమణి కెరీర్ మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. రెండు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న…
థియేటర్ రద్దీ లేదు.. ట్రాఫిక్ టెన్షన్ లేదు.. లైన్లో నిలబడే అవసరం లేదు. రిమోట్లో ఒక్క క్లిక్ చేస్తే చాలు..…
అధునాతన కంప్యూటింగ్ అభివృద్ధి కేంద్రం (Centre for Development of Advanced Computing) సీ-డాక్ 2026 సంవత్సరానికి గాను భారీ…
టాలీవుడ్లో చాలాకాలంగా హాట్టాపిక్గా మారిన ప్రేమకథకు త్వరలోనే అధికారిక ముగింపు పడనుందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. నటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. Railway Recruitment Boards (RRBs) 2026 గ్రూప్ D నియామకాలకు సంబంధించి…
భారత్లో అత్యధిక బ్యాటరీ సామర్థ్యంతో కూడిన స్మార్ట్ఫోన్ను విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లే realme తన పి సిరీస్లో తాజా…
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…