రోజురోజుకు కోవిడ్ -19 కేసులు పెరుగుతుండటంతో అధికారులు ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా మాస్కులు లేకుండా బహిరంగ ప్రదేశాలలో కనపడితే అధిక జరిమానాలను వసూలు చేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే బయటకు వెళ్ళినప్పుడు తప్పకుండా మాస్కు ధరించి భౌతిక దూరం పాటించాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
ఇక రద్దీగా ఉండే మాల్స్ వంటి ప్రాంతాలలో మాస్కు లేనిదే లోపలికి అనుమతి లేదు.ఈ క్రమంలోనే పలు మాల్స్ బయట “నో మాస్క్ నో ఎంట్రీ” బోర్డులు మనకు దర్శనమిస్తుంటాయి. ఇక పోతే థియేటర్లు కూడా ఓపెన్ కావడంతో జనాలు ఎక్కువగా సినిమాలకి వెళుతున్నారు. థియేటర్లలోకి కూడా మాస్కు లేనిదే ప్రవేశం లేదు.
ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సుదర్శన్ థియేటర్ ముందు కూడా “నో మాస్క్ నో ఎంట్రీ బోర్డు”ఆదివారం దర్శనమిచ్చింది. కేవలం థియేటర్లకు మాత్రమే కాకుండా బహిరంగ ప్రదేశాలలో తిరిగే ప్రతి ఒక్కరు తప్పకుండా మాస్కు ధరించి భౌతిక దూరం పాటించినప్పుడే ఈ మహమ్మారి బారినపడకుండా, వైరస్ వ్యాప్తిని కట్టడి చేయవచ్చని అధికారులు తెలియజేస్తున్నారు
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్కు హీరోగా…