ఎనర్జిటిక్ స్టార్ గా మంచి పేరు సంపాదించుకున్న రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత ఏడాది పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మాస్ చిత్రంగా తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ ద్వారా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.ఈ క్రమంలోనే ఈ ఏడాది సంక్రాంతికి రెడ్ అనే మాస్ యాక్షన్ చిత్రం ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయింది.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్మార్ట్ శంకర్ సినిమా నుంచి రామ్, పూరి జగన్నాథ్ ,చార్మి కలిసి సోషల్ మీడియాలో చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఈ క్రమంలోనే గత ఏడాది రామ్ పుట్టినరోజు సందర్భంగా చార్మి చేసిన ట్వీట్ బాగా వైరల్ అయింది. అప్పుడు కూడా ఇదే పరిస్థితులు ఉన్నాయి.
పరిస్థితులు చక్కబడ్డాక అందరం కలిసి బాగా పార్టీ చేసుకోవాలని గత ఏడాది పుట్టినరోజు సందర్భంగా ఛార్మి చేసిన ట్వీట్ వైరల్ అయింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది మే 15 పుట్టినరోజు సందర్భంగా ఛార్మి షేర్ చేసిన వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియోపై రొమాంటిక్ హీరోయిన్ కేతికా శర్మ చేసిన కామెంట్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది.
పిచ్చి, వెర్రి.. ప్రతీసారి మైండ్ బ్లాంక్ అవుతూనే ఉంటుందని రామ్పై తన ప్రేమను బయట పెట్టారు. కేతికా శర్మ ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన సినిమాలో హీరోయిన్ గా నటించిన సంగతి మనకు తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణం వల్ల విడుదలకు నోచుకోలేదు. ప్రస్తుతం ఈ రొమాంటిక్ హీరోయిన్ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…