టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర కథానాయికగా కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా విజేత సినిమా ద్వారా అరంగ్రేటం చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈక్రమంలోనే కళ్యాణ్ దేవ్ హీరోగా పులి వాసు దర్శకత్వంలో రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ పతాకం పై తెరకెక్కిన సూపర్ మచ్చి సినిమాలో నటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాలో కళ్యాణ్ సరసన రియా చక్రవర్తి, రుచితా రామ్ కథానాయికలుగా నటించారు.
రొమాంటిక్ కామెడి తరహాలో తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఏడాది ఫిబ్రవరిలోనే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణం వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. థియేటర్లోనే ప్రేక్షకుల ముందు విడుదల కావాల్సిన ఈ సినిమాను తాజాగా ఓటీటీలో విడుదల చేయాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది.
రొమాంటిక్ కామెడి కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో
రాజేంద్ర ప్రసాద్, పోసాని కృష్ణమురళి, ప్రగతి తదితరులు నటించారు. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీత స్వరాలు అందించారు. అయితే ఈ సినిమా ఓటీటీలో విడుదల అవుతుంది అనే సమాచారం వినిపించినప్పటికీ చిత్ర బృందం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…