ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తన సైట్లో స్మార్ట్ టీవీలను కొనుగోలు చేసే వారికి అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. స్మార్ట్ టీవీలను కొనాలని చూస్తున్న వారు అమెజాన్లో వాటిని…
శాంసంగ్ సంస్థ గెలాక్సీ ఎఫ్02ఎస్ పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్ను భారత్లో విడుదల చేసింది. ఇందులో 6.5 ఇంచుల హెచ్డీ ప్లస్ ఇన్ఫినిటీ-వి డిస్ప్లేను ఏర్పాటు…
ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్ గెలాక్సీ ఎఫ్12 పేరిట ఎఫ్ సిరీస్లో ఓ నూతన స్మార్ట్ ఫోన్ను భారత్లో విడుదల చేసింది. ఇందులో 6.5 ఇంచుల హెచ్డీ ప్లస్…
స్మార్ట్ ఫోన్లు అనేవి ప్రస్తుత తరుణంలో కామన్ అయిపోయాయి. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లు కనిపిస్తున్నాయి. వాటి వల్ల మనం అనేక పనులను చక్కబెట్టుకోగలుగుతున్నాం. బ్యాంకింగ్…
సాఫ్ట్వేర్ సంస్థ యాపిల్ ప్రతి ఏటా వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC)ని నిర్వహిస్తూ వస్తున్న విషయం విదితమే. అందులో భాగంగానే ఈసారి కూడా ఈ సదస్సును…
చైనాకు చెందిన మొబైల్స్ తయారీ కంపెనీ షియోమీ తన లోగోను మార్చింది. ఇంతకు ముంగు ఎంఐ అనే అక్షరాల చుట్టూ నారింజ రంగులో ఉన్న చతురస్రాకార బాక్స్…
అసుస్ కంపెనీ భారత్లో జెన్బుక్, వివోబుక్ సిరీస్లో పలు ల్యాప్టాప్లను విడుదల చేసింది. వీటి ధరలు రూ.54వేల నుంచి ప్రారంభం అవుతున్నాయి. అన్ని ల్యాప్టాప్లలోనూ ఏఎండీకి చెందిన…
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్ తన గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ (ఫ్యాన్ ఎడిషన్) స్మార్ట్ఫోన్కు గాను 5జి వేరియెంట్ను భారత్లో విడుదల చేసింది. ఇందులో 6.5 ఇంచుల…
మొబైల్స్ తయారీ కంపెనీ పోకో భారత్ లో పోకో ఎక్స్3 ప్రొ పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్ను విడుదల చేసింది. ఇందులో 6.67 ఇంచుల ఫుల్…
టి-రెక్స్ ప్రొ పేరిట అమేజ్ఫిట్ భారత్లో ఓ నూతన స్మార్ట్ వాచ్ను విడుదల చేసింది. ఈ వాచ్ మిలిటరీ గ్రేడ్ ప్రమాణాలను, నాణ్యతను కలిగి ఉంది. 70…