ట్రాన్స్షన్ ఇండియా లిమిటెడ్ కంపెనీ టెక్నో సిరీస్లో కొత్త స్మార్ట్ ఫోన్ను టెక్నో స్పార్క్ 7 పేరిట విడుదల చేసింది. ఇందులో 6.52 ఇంచుల హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్ప్లేను ఏర్పాటు చేశారు. 2 గిగాహెడ్జ్ క్వాడ్కోర్ మీడియాటెక్ హీలియో ఎ25 ప్రాసెసర్ను ఏర్పాటు చేశారు. 3 జీబీ వరకు ర్యామ్ లభిస్తుంది. 16 మెగాపిక్సల్ కెమెరా వెనుక భాగంలో ఉంది. ముందు వైపు 8 మెగాపిక్సల్ కెమెరాను ఇచ్చారు. ఆండ్రాయిడ్ 11 గో ఎడిషన్ ఇందులో లభిస్తుంది.
ఈ ఫోన్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ వెనుక భాగంలో ఉంది. డెడికేటెడ్ డ్యుయల్ సిమ్, మైక్రో ఎస్డీ కార్డు స్లాట్లను ఏర్పాటు చేశారు. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ లభిస్తుంది.
టెక్నో స్పార్క్ 7 స్మార్ట్ ఫోన్ మాగ్నెట్ బ్లాక్, మార్ఫియస్ బ్లూ, స్ప్రూస్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో విడుదలైంది. ఈ ఫోన్ కు చెందిన 2జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.6,999 ఉండగా, 3జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.7,999గా ఉంది. ఈ ఫోన్ను ఏప్రిల్ 16 నుంచి అమెజాన్ లో ఎక్స్క్లూజివ్గా విక్రయించనున్నారు.
జాతీయ అవార్డు విజేత, నటి ప్రియమణి కెరీర్ మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. రెండు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న…
థియేటర్ రద్దీ లేదు.. ట్రాఫిక్ టెన్షన్ లేదు.. లైన్లో నిలబడే అవసరం లేదు. రిమోట్లో ఒక్క క్లిక్ చేస్తే చాలు..…
అధునాతన కంప్యూటింగ్ అభివృద్ధి కేంద్రం (Centre for Development of Advanced Computing) సీ-డాక్ 2026 సంవత్సరానికి గాను భారీ…
టాలీవుడ్లో చాలాకాలంగా హాట్టాపిక్గా మారిన ప్రేమకథకు త్వరలోనే అధికారిక ముగింపు పడనుందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. నటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. Railway Recruitment Boards (RRBs) 2026 గ్రూప్ D నియామకాలకు సంబంధించి…
భారత్లో అత్యధిక బ్యాటరీ సామర్థ్యంతో కూడిన స్మార్ట్ఫోన్ను విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లే realme తన పి సిరీస్లో తాజా…
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…