మొబైల్స్ తయారీ సంస్థ షియోమీకి చెందిన ఎంఐ ఇండియా దేశంలోని తన వినియోగదారుల కోసం ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 8 నుంచి 13వ తేదీ వరకు ఈ సేల్ను ఎంఐ హోమ్స్తోపాటు ఆన్లైన్లోనూ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఎంఐ10ఐ ఫోన్, ఎంఐ టీవీ 4ఎ 32 హారిజాన్ ఎడిషన్, రెడ్మీ 9 పవర్ వంటి డివైస్లను ఫ్లాష్ సేల్లో కేవలం రూ.1కే కొనుగోలు చేయవచ్చు.
ఇక ఈ సేల్లో ఇటీవలే లాంచ్ చేసిన ఎంఐ 10టి ప్రొ ఫోన్ను రూ.13వేల డిస్కౌంట్తో విక్రయించనున్నారు. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.35,999గా ఉంది. సేల్లో భాగంగా ఎంఐ నోట్బుక్ 14 హారిజాన్ ఎడిషన్, రెడ్మీ నోట్ 9 వంటి డివైస్లను తక్కువ ధరలకే కొనుగోలు చేయవచ్చు.
సేల్లో భాగంగా రూ.10వేలకు పైబడిన వస్తువులను కొనుగోలు చేస్తే గిఫ్ట్ ఓచర్లను అందిస్తారు. పలు వస్తువులపై 100 శాతం క్యాష్బ్యాక్ను గెలుచుకోవచ్చు. ఇంకా అనేక ఆఫర్లను ఈ ఫెస్టివల్లో అందివ్వనున్నారు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…