మొబైల్స్ తయారీ సంస్థ షియోమీకి చెందిన ఎంఐ ఇండియా దేశంలోని తన వినియోగదారుల కోసం ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 8 నుంచి 13వ తేదీ వరకు ఈ సేల్ను ఎంఐ హోమ్స్తోపాటు ఆన్లైన్లోనూ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఎంఐ10ఐ ఫోన్, ఎంఐ టీవీ 4ఎ 32 హారిజాన్ ఎడిషన్, రెడ్మీ 9 పవర్ వంటి డివైస్లను ఫ్లాష్ సేల్లో కేవలం రూ.1కే కొనుగోలు చేయవచ్చు.
ఇక ఈ సేల్లో ఇటీవలే లాంచ్ చేసిన ఎంఐ 10టి ప్రొ ఫోన్ను రూ.13వేల డిస్కౌంట్తో విక్రయించనున్నారు. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.35,999గా ఉంది. సేల్లో భాగంగా ఎంఐ నోట్బుక్ 14 హారిజాన్ ఎడిషన్, రెడ్మీ నోట్ 9 వంటి డివైస్లను తక్కువ ధరలకే కొనుగోలు చేయవచ్చు.
సేల్లో భాగంగా రూ.10వేలకు పైబడిన వస్తువులను కొనుగోలు చేస్తే గిఫ్ట్ ఓచర్లను అందిస్తారు. పలు వస్తువులపై 100 శాతం క్యాష్బ్యాక్ను గెలుచుకోవచ్చు. ఇంకా అనేక ఆఫర్లను ఈ ఫెస్టివల్లో అందివ్వనున్నారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…
తళపతి విజయ్ నటించిన వీడ్కోలు చిత్రం జన నాయగన్ చుట్టూ నెలకొన్న న్యాయపరమైన వివాదానికి ఎట్టకేలకు ముగింపు పడే సూచనలు…
మాతృత్వం ఒక మహిళ జీవితంలో అత్యంత మధురమైన దశగా భావించబడుతుంది. బిడ్డకు జన్మనిచ్చిన ఆనందం ఒక వైపు ఉంటే, మరోవైపు…