ఇండియా నుంచి ఎటువంటి దిగుమతులు చేసుకోకూడదని, పాకిస్తాన్ ప్రభుత్వం ఇండియా దిగుమతులపై నిషేధం విధించింది. దాయాది దేశం నుంచి దిగుమతులను నిషేధించడంతో ఇప్పుడు పాకిస్థాన్ అధికంగా చక్కెర కొరత ఎదుర్కొంటోంది. ప్రస్తుతం పాకిస్తాన్ లో కిలో చక్కెర ధర 100 రూపాయలు.ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ పాకిస్థాన్ (టీసీపీ) 50 వేల టన్నుల చక్కెర దిగుమతులకు గ్లోబల్ టెండర్లను పిలిచింది. ఇందులో ఇండియా పేరు లేకపోవడం గమనార్హం.
పాకిస్తాన్ ప్రభుత్వం గతంలో కూడా ఇదే విధంగా టెండర్లు పిలవగా, ధర ఎక్కువగా ఉండటంతో పాకిస్థాన్ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ విధంగా టెండర్లు రద్దు చేయడంతో ప్రస్తుతం అక్కడ తీవ్రమైన చక్కర కొరత ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం చక్కెర కొరత ఏర్పడడంతో గత వారం ఇండియా నుంచి చక్కెర, పత్తి దిగుమతులకు పాకిస్థాన్ ఎకనమిక్ కోఆర్డినేషన్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా. పాక్ కేబినెట్ మాత్రం అంగీకరించలేదు.
పాకిస్తాన్ ఈ విధంగా ఇండియా దిగుమతులను నిషేధించడంతో ఆలిండియా షుగర్ ట్రేడ్ అసోసియేషన్ చైర్మన్ ప్రఫుల్ విఠలానీ స్పందిస్తూ భారత దేశం కంటే ఎంతో చౌకగా, ఎక్కువ నాణ్యత గల చక్కెరను ఎంతో వేగంగా ఇతర దేశాల నుంచి పొందగలరా అంటూ ఆయన ప్రశ్నించారు.
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…