ఇండియా నుంచి ఎటువంటి దిగుమతులు చేసుకోకూడదని, పాకిస్తాన్ ప్రభుత్వం ఇండియా దిగుమతులపై నిషేధం విధించింది. దాయాది దేశం నుంచి దిగుమతులను నిషేధించడంతో ఇప్పుడు పాకిస్థాన్ అధికంగా చక్కెర కొరత ఎదుర్కొంటోంది. ప్రస్తుతం పాకిస్తాన్ లో కిలో చక్కెర ధర 100 రూపాయలు.ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ పాకిస్థాన్ (టీసీపీ) 50 వేల టన్నుల చక్కెర దిగుమతులకు గ్లోబల్ టెండర్లను పిలిచింది. ఇందులో ఇండియా పేరు లేకపోవడం గమనార్హం.
పాకిస్తాన్ ప్రభుత్వం గతంలో కూడా ఇదే విధంగా టెండర్లు పిలవగా, ధర ఎక్కువగా ఉండటంతో పాకిస్థాన్ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ విధంగా టెండర్లు రద్దు చేయడంతో ప్రస్తుతం అక్కడ తీవ్రమైన చక్కర కొరత ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం చక్కెర కొరత ఏర్పడడంతో గత వారం ఇండియా నుంచి చక్కెర, పత్తి దిగుమతులకు పాకిస్థాన్ ఎకనమిక్ కోఆర్డినేషన్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా. పాక్ కేబినెట్ మాత్రం అంగీకరించలేదు.
పాకిస్తాన్ ఈ విధంగా ఇండియా దిగుమతులను నిషేధించడంతో ఆలిండియా షుగర్ ట్రేడ్ అసోసియేషన్ చైర్మన్ ప్రఫుల్ విఠలానీ స్పందిస్తూ భారత దేశం కంటే ఎంతో చౌకగా, ఎక్కువ నాణ్యత గల చక్కెరను ఎంతో వేగంగా ఇతర దేశాల నుంచి పొందగలరా అంటూ ఆయన ప్రశ్నించారు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ఉగాది…