ఆడియో, వియరబుల్ తయారీదారు బోట్.. ఎక్స్ప్లోరర్ పేరిట ఓ నూతన స్మార్ట్ వాచ్ను భారత్లో విడుదల చేసింది. ఇందులో ఇన్బిల్ట్ జీపీఎస్ను అందిస్తున్నారు. 1.3 ఇంచ్ కలర్ డిస్ప్లే, హార్ట్ రేట్ సెన్సార్, 8 రకాల స్పోర్ట్స్ మోడ్స్, వాటర్ రెసిస్టెన్స్ తదిర ఫీచర్లను అందిస్తున్నారు.
బోట్ ఎక్స్ప్లోరర్ స్మార్ట్ వాచ్ పిచ్ బ్లాక్, ఆరెంజ్ ఫ్యుషన్, గ్రే కలర్ ఆప్షన్లలో విడుదలైంది. రూ.2,999 ధరకు ఈ వాచ్ లభిస్తోంది. ఫ్లిప్కార్ట్ తోపాటు బోట్ ఆన్లైన్ స్టోర్లో ఈ వాచ్ను కొనుగోలు చేయవచ్చు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…