ఆడియో, వియరబుల్ తయారీదారు బోట్.. ఎక్స్ప్లోరర్ పేరిట ఓ నూతన స్మార్ట్ వాచ్ను భారత్లో విడుదల చేసింది. ఇందులో ఇన్బిల్ట్ జీపీఎస్ను అందిస్తున్నారు. 1.3 ఇంచ్ కలర్ డిస్ప్లే, హార్ట్ రేట్ సెన్సార్, 8 రకాల స్పోర్ట్స్ మోడ్స్, వాటర్ రెసిస్టెన్స్ తదిర ఫీచర్లను అందిస్తున్నారు.
బోట్ ఎక్స్ప్లోరర్ స్మార్ట్ వాచ్ పిచ్ బ్లాక్, ఆరెంజ్ ఫ్యుషన్, గ్రే కలర్ ఆప్షన్లలో విడుదలైంది. రూ.2,999 ధరకు ఈ వాచ్ లభిస్తోంది. ఫ్లిప్కార్ట్ తోపాటు బోట్ ఆన్లైన్ స్టోర్లో ఈ వాచ్ను కొనుగోలు చేయవచ్చు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…