సాధారణంగా మనం సినిమాలో చూస్తుంటాము. నేనే దేవుడిని… నేను చెప్పినదే శాసనం అంటూ పలు సినిమాలలో కొన్ని సన్నివేశాలను చూస్తుంటాము. అచ్చం అలాంటి ఘటనే ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. న్యూసౌత్ వేల్స్ పోలీసులు లైవ్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తుండగా అక్కడికి ఒక అపరిచితుడు “ఈ భూమిని సృష్టించింది నేనే… నేనే సృష్టికర్తను” అంటూ లోపలికి దూసుకు వచ్చాడు. ఉన్నఫలంగా అతనిని చూసిన పోలీసులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.
పొడవాటి జుట్టు కలిగి, బ్లాక్ బ్లేజర్ ధరించిన ఆ వ్యక్తి కమిషనర్ మైక్ ఫుల్లెర్కి కొన్ని మీటర్ల దూరంలో నిలబడి నా లేఖను అందుకున్నావా ..అంటూ కమిషనర్ ను ప్రశ్నించడంతో కమిషనర్ ఒక్కసారిగా కంగు తిన్నారు. ఆ వ్యక్తి అలా అడగడంతో ఏం చెప్పాలో అర్థం కాక తీవ్ర అయోమయంలో ఉన్నారు.
ఇంతలోనే కమిషనర్ దగ్గరికి వచ్చి కొన్ని కాగితాలను అతని చేతిలో పెట్టాడు.ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ క్రమంలోనే ఇతను ఎవరు పిచ్చోడి మాదిరిగా ఉన్నాడని పోలీసులు ఆ వ్యక్తిని అక్కడి నుంచి బయటకు లాక్కెళ్లారు.
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. తన ప్రియురాలు కావ్యతో ఆయన నిశ్చితార్థం ఆదివారం (మార్చి…
ఒత్తిడిని తగ్గించుకునేందుకు తాను ఫోన్నే కాదు, సోషల్ మీడియాను కూడా దూరంగా పెట్టానని, ఇప్పటికీ సామాజిక మాధ్యమాలను చూడడం లేదని…